Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. ఇటీవల వరుసగా పెరుగుతూ వస్తూ సరికొత్త గరిష్ఠాలను తాకాయి. రాబోయే రోజుల్లోనూ బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని ఐసీఐసీఐ బ్యాంక్ ఎకనామిక్ రీసెర్చ్ గ్రూప్
బంగారం భగ భగమండుతున్నది. ఇప్పటికే చారిత్రక గరిష్ఠ స్థాయికి దూసుకుపోయిన విలువైన లోహాల ధర మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహానికి డిమాండ్ అధికంగా ఉండటంతోపాటు రూపాయి గ�
Gold Rates Hike | బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా బలమైన ట్రెండ్ నేపథ్యంలో ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో మంగళవారం 24 క్యారెట్ల పసిడి ధర రూ.600 పెరిగి.. తులం ధర రూ.1,00,770కి చేరుకుంది. 22 క
Gold Rate | బంగారం మరింత దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు దిగొస్తున్నాయి. ఢిల్లీలో తులం రూ.500 తగ్గి రూ.1,00,420గా నమోదైంది.
Gold Rate Hike | బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడంతో ఇటీవల ధరలు ఆల్టైమ్ గరిష్టానికి చేరాయి. ఆ తర్వాత ధరలు స్వల్పంగా ద
Gold Rates | పసిడి ప్రియులకు గుడ్న్యూస్. బంగారం ధరలు ఇటీవల గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ధరలు దిగి వస్తున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో స్టా�
బంగారం భగ..భగమండుతున్నది. దేశీయ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రప్ మరో 25 శాతం సుంకాన్ని విధించనున్నట్టు ప్రకటించడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది. దీంతో తమ పెట్టుబడుల�
Gold Rate Hike | బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. స్టాకిస్టుల నుంచి కొనుగోళ్లు జరుపడంతో ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రూ.200 పెరిగి తులానికి రూ.99,020కి చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి తు�
Gold Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. సోమవారం ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రూ.400 పెరిగి రూ.98,020 చేరుకుంది. ఇక 22 క్యారెట్ల పసిడి రూ.300 పెరిగి రూ.97,800కి చేరుకుంది.
దేశవ్యాప్తంగా పసిడికి డిమాండ్ అంతకంతకు పడిపోతున్నది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ధరల కారణంగా బంగారాన్ని కొనుగోలు చేయడానికి సామాన్యుడి నుంచి సంపన్న వర్గాల వరకు వెనుకంజవేస్తున్నారు. దీంతో దేశీయంగా డ�
Gold Price | పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. రూపాయి బలపడడంతో పుత్తడి ధరలు దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల బంగారంపై రూ.500 తగ్గి తులానికి రూ.98,520కి చేరింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.400 తగ్గి తుల
బంగారం, వెండి ధరలు గురువారం భారీగా తగ్గాయి. ఢిల్లీలో 99.9 స్వచ్ఛత (24 క్యారెట్) కలిగిన పుత్తడి 10 గ్రాముల విలువ రూ.1,400 పడిపోయి రూ.99,620గా ఉన్నది. అలాగే కిలో వెండి రేటు రూ.3,000 క్షీణించి రూ.1,15,000 వద్ద నిలిచింది. బుధవారం ఒక్క�
బంగారం మరింత చౌకైంది. గరిష్ఠ స్థాయికి ధర చేరుకోవడంతో అమ్మకాలు పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్టాకిస్టులు విక్రయాలకు మొగ్గుచూపడంతో దేశీయంగా ధరలు భారీగా పడిపోయాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శా�
వెండి మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో కిలో వెండి ఏకంగా రూ.5 వేలు ఎగబాకింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల ను�
Gold Rate | పసిడి ధరలు ఊరటనిచ్చాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం ధర పెరిగిన విషయం తెలిసిందే. అయితే, ప్రపంచ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతో ధర దిగివచ్చింది. బుధవారం రాజధాని ఢిల్లీలో బంగారం 24 క్యారెట్ల ధర రూ.700 తగ�