ఈ ఏడాది బంగారం ధరలు ఒడిదుడుకులతో సాగగా 2023లో ఏకంగా రూ.62,000కు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. డాలర్ బలహీనపడటంతో పాటు వచ్చే ఏడాది అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధించే
బంగారం ధరలు మరింత తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల ధర రూ.340 తగ్గి రూ.51,100 స్థాయికి పడిపోయింది. ఇక రూ.1,000 తగ్గిన కి�
పసిడి ధరలు భారీగా పడిపోయాయి. గతవారం రోజులుగా దూసుకుపోతున్న బంగారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో రూ.540 తగ్గి రూ.52 వేల దిగువకు చేరుకున్నది. చివరకు రూ.51,625 వద్ద ముగిసింది.
పసిడి ధరలు భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా అతి విలువైన లోహాల ధరలు భారీగా పుంజుకోవడంతో దేశీయంగా అధికమయ్యాయి. ప్రస్తుత పండుగ సీజన్లో బంగారం కొనుగోళ్ళు పెరగడం, గ్లోబల్ మార్కెట్లో డాలర్ వ�
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో యథాతథంగా ఉన్నప్పటికీ.. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పతనమవడంతో అమాంతం పెరిగాయి.
బంగారం ధరలు మరింత తగ్గనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర రికార్డు స్థాయిలో తగ్గడంతో దేశీయంగా దిగిరానున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 34 డాలర్లు లేదా 2 శాతం తగ్గి 1,770 డాలర్లకు ది
రూ.900 తగ్గిన తులం ధర రూ.2 వేలు దిగొచ్చిన వెండి న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: బంగారం ధర దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా తగ్గడంతోపాటు రూపాయి బలపడటంతో పుత్తడి ధరల పెరుగుదలకు బ్రేక్ ప�
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ ప్రియమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో అధికమవడంతోపాటు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడంతో దేశీయంగా అతి విలువైన లోహాల ధరలు పెరిగాయి. ఢిల్లీ బ�
తులంపై రూ.1,270 తగ్గిన ధర రూ.2 వేలు దిగొచ్చిన కిలో వెండి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధర.. అంతే స్థాయిలో పడిపోయింది. అంతర్జాతీయంగా డిమాండ్ లేమి, రూపాయి బలపడటంతో దేశీయంగా ధరలు భార
బంగారం ధరలు మళ్లీ రెక్కలు తొడిగాయి. గత వారం తులం విలువ దాదాపు రూ.51 వేలకు చేరుకున్నది. గడిచిన 8 నెలల్లో ఇదే అత్యధిక ధర. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్సు పుత్తడి ధర 1,900 డాలర్లను తాకింది. వడ్డీరేట్లను ఈ ఏడాది పలు ద�
గతేడాది దూసుకుపోయిన బంగారం డిమాండ్ 797.3 టన్నులుగా నమోదు డబ్ల్యూజీసీ వెల్లడిముంబై, జనవరి 28: దేశంలో బంగారానికి డిమాండ్ గతేడాది పెద్ద ఎత్తున పెరిగింది. పసిడి వినియోగం 797.3 టన్నులకు చేరినట్టు ప్రపంచ స్వర్ణ మండ