Gold Rates | గత నెలతో పోలిస్తే బంగారం ధర దాదాపు రూ.5000 వరకు పతనమైంది. అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ విలువ వల్ల బంగారం ధర తగ్గినట్లు తెలుస్తున్నది. వెండి ధర కూడా దిగి వచ్చింది.
బంగారం ధరలు పరుగుపెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అతి విలువైన లోహాలకు డిమాండ్ నెలకొనడంతో దేశీయంగా ధరలు పుంజుకుంటున్నాయి. గత పది రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు సోమవారం రికార్డు స్థాయికి చేరుకున్నా�
బంగారం ధర బుధవారం రూ.56,000లను దాటిం ది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ.378 పెరిగి రూ.56, 130కి చేరింది. అయితే హైదరాబాద్లో రూ.170 పెరిగి రూ. 55,750 గానే ఉన్నది. 22 క్యారెట్ ధర నగరంలో రూ.51,100 పలుకుతున్నది.
ఈ ఏడాది బంగారం ధరలు ఒడిదుడుకులతో సాగగా 2023లో ఏకంగా రూ.62,000కు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. డాలర్ బలహీనపడటంతో పాటు వచ్చే ఏడాది అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధించే
బంగారం ధరలు మరింత తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల ధర రూ.340 తగ్గి రూ.51,100 స్థాయికి పడిపోయింది. ఇక రూ.1,000 తగ్గిన కి�
పసిడి ధరలు భారీగా పడిపోయాయి. గతవారం రోజులుగా దూసుకుపోతున్న బంగారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో రూ.540 తగ్గి రూ.52 వేల దిగువకు చేరుకున్నది. చివరకు రూ.51,625 వద్ద ముగిసింది.
పసిడి ధరలు భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా అతి విలువైన లోహాల ధరలు భారీగా పుంజుకోవడంతో దేశీయంగా అధికమయ్యాయి. ప్రస్తుత పండుగ సీజన్లో బంగారం కొనుగోళ్ళు పెరగడం, గ్లోబల్ మార్కెట్లో డాలర్ వ�
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో యథాతథంగా ఉన్నప్పటికీ.. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పతనమవడంతో అమాంతం పెరిగాయి.
బంగారం ధరలు మరింత తగ్గనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర రికార్డు స్థాయిలో తగ్గడంతో దేశీయంగా దిగిరానున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 34 డాలర్లు లేదా 2 శాతం తగ్గి 1,770 డాలర్లకు ది
రూ.900 తగ్గిన తులం ధర రూ.2 వేలు దిగొచ్చిన వెండి న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: బంగారం ధర దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా తగ్గడంతోపాటు రూపాయి బలపడటంతో పుత్తడి ధరల పెరుగుదలకు బ్రేక్ ప�
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ ప్రియమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో అధికమవడంతోపాటు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడంతో దేశీయంగా అతి విలువైన లోహాల ధరలు పెరిగాయి. ఢిల్లీ బ�