భద్రాచలంలో (Bhadrachalam) భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్లో ఉన్న గోడౌన్లో భారీ పేలుడుతో మంటలు వ్యాపించాయి. బ్లీచింగ్ బస్తాలు, యాసిడ్ బాటిళ్లన గోదామ్లో కాంట్రాక్టర్ నిల్వ ఉం
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆర్థిక స్వావలంభనతోనే మహిళలు ఉన్నత స్థితికి చేరుతారు. ఇందుకోసం రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప�
Siddipeta | సర్కారు నిర్లక్ష్యంతో రైతులకు నిత్యం ఉపయోగపడే గోడౌన్ శిథిలావస్ధకు చేరుకుంది. పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామమైన మండలంలోని కడవేర్గు గ్రామంలో గత మూడు దశాబ్ధాలుగా రైతుల పంటలకు ఎరువులను అందించిన గోదా�
రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి నిర్మించిన గోదాం వృథాగా మారింది. వినియోగంలోకి తీసుకురావడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆధునిక గోదాం.. పశువులకు ఆవాసంగా మారగా.. మంద�
ఆమనగల్లు పట్టణంలో (Amangal) ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా ఉన్న పాత గోదాములో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లోనే వ్యాపించాయి. మంటలు తీవ్రమవుతుండటంతో స్థా�
ఇరు వర్గాల ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మే 3 నుంచి భగ్గుమంటూనే ఉంది. కుకీ వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలతో నెలకొన్న ఉద్రిక్తత (Manipur violence) కొనసాగుతూనే ఉంది.
Explosion | సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. అయితే పేలుడు (Explosion) వల్ల పటాసుల గోడౌన్ పూర్తిగా ధ్వంసమైంది. టపాకుల పేలుళ్లకు స్థానికులు భయాందోళన చెందారు. పె�
హైదరాబాద్లోని ఎర్రగడ్డలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎర్రగడ్డలోని రాజ్ మినరల్ వర్క్స్ గోదాములో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదామ్ మొత్తం వ్యాపించడంతో భారీగా అగ్నికీలల�
Karimnagar | కరీంనగర్ పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పట్ణంలోని శ్రీపురం కాలనీలో ఉన్న గోనెసంచుల గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదాము మొత్తం వ్యాపించడంతో
రాష్ట్ర రైతులకు, ప్రజలకు మార్కెటింగ్ శాఖ మెరుగైన సేవలు అందిస్తున్నది. సీఎం కేసీఆర్ ఆ శాఖను అన్ని అంశాల్లో పటిష్ఠపర్చడంతో రైతు ఉత్పత్తుల నిల్వ కోసం గోడౌన్ల సామర్థ్యం భారీగా పెంచుకున్నది. రైతులకు గిట్ట�
Mumbai | దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ముంబైలోని గుర్గావ్ ప్రాంతంలో ఉన్న ఓ గోదాంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Raitu Vedika: రైతు వేదిక ( Raitu Vedika ) ప్రారంభం సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలానికి వచ్చిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గుంటకండ్ల జగదీష్ రెడ్డిలకు
నకిలీ విత్తనాలు| రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ హెచ్చరించారు. నకిలీ విత్తనాలను నిల్వ ఉంచిన గోదాములపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. న�
అగ్ని ప్రమాదం| నగర శివార్లలోని మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మైలార్దేవ్పల్లిలోని రోషన్ కాలనీ వడ్డేపల్లిలోని ఓ పరుపుల గోదామ్లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గ�