తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ తాజా చిత్రం ‘GOAT’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్). వెంకట్ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్నది.
Rajanna Siricilla | రాజన్న సిరిసిల్ల(Rajanna Siricilla) జిల్లాలో పండుగపూట విషాదం చోటు చేసుకుంది. మేకను(Goat) కాపాడబోయి ఓ యువకుడు మృతి(Young man died) చెందాడు.
Thalapathy Vijay | తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చివరి సినిమా సన్నాహాల్లో ఉన్నారు. విజయ్ 69వ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు హెచ�
త్రిష కెరీర్ మొదలుపెట్టినప్పుడు పుట్టిన అమ్మాయిలు ఇప్పుడు హీరోయిన్లు. కానీ త్రిష ఇప్పటికీ హీరోయినే. అంతేకాదు, స్టార్ హీరోలతో జతకడుతూ కొత్తమ్మాయిలకు సవాలు విసురుతున్నది ఈ చెన్నయ్ చందమామ. ‘విశ్వంభర’ �
మంచి జీతం వచ్చే లక్షణమైన ఉద్యోగం వదిలేసి మేకల బ్యాంకు ప్రారంభించారామె.సరికొత్త మార్గంలో వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కొత్త జీవితాలు ప్రసాదిస్తున్నారు. జయంతి మహాపాత్ర ఆలోచన పల్లెలకు కొత్త కళ త�
BJP Leader's Goat Stolen | ఖరీదైన కారులో వచ్చిన కొందరు దుండగులు బీజేపీ నేతకు చెందిన మేకను చోరీ చేశారు. మటన్ షాపు వ్యక్తికి దాని అమ్మేశారు. అయితే అదృశ్యమైన తన మేక కోసం ఆ బీజేపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Leopard | వనపర్తి జిల్లాలో ఓ చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. ఖిల్లా ఘణపురం అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గత నెల రోజులుగా ఒక ఆవు, ఒక దూడ, మేకలపై చిరుత దాడి చేసినట్�
Thalapathy Vijay | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (ThalapathyVijay) నటిస్తోన్న తాజా చిత్రం GOAT (GREATEST OF ALL TIME). వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాలో వచ్చే సాంగ్ను షూట్ చేస్తోంది వెంకట్ ప్రభు టీం.
Meenakshi Chaudhary | మోడలింగ్ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సూపర్ క్రేజ్ సంపాదించుకున్న భామల్లో ఒకరు మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary). ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్న మీనాక్షి చౌదరి తాజాగా తె�
Woman Takes Train Ticket For Goat | రైలులో ప్రయాణించిన ఒక మహిళ తన వెంట మేకను తీసుకెళ్లింది. అయితే ఆ మేక ప్రయాణం కోసం కూడా ఆమె రైలు టికెట్ కొనుగోలు చేసింది. (Woman Takes Train Ticket For Goat) ఇది చూసి టీటీఈ ఆశ్చర్యపోయాడు. ఆ మహిళ నిజాయితీకి ఫిదా అయ్యా�
చత్తీస్ఘడ్కు చెందిన ఓ వ్యక్తి మేకను బలి ఇవ్వగా ఆపై అతడి చావుకు మేక కారణమైంది. సూరజ్పూర్ జిల్లాకు చెందిన 50 ఏండ్ల బగర్ సై తన కోరికలు నెరవేరడంతో ఓ ఆలయంలో మేకను బలి ఇవ్వాలని నిర్ణయిం�
మూగజీవాల సంరక్షణ కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుంది. ప్రతిఏటా మూగజీవాలకు వ్యాధులు సోకకుండా నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నది.