పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. బీజేపీ నాయకుడు, మంత్రి విశ్వజిత్ రాణే గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. ఏడు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.
హైదరాబాద్ : ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ మరోసారి భ�
గోవాపై పూర్తి దృష్టి సారించింది కాంగ్రెస్ అధిష్ఠానం.గోవాలో హంగ్ వచ్చే సూచనలు ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ త�
గోవాలో హంగ్ వచ్చే సూచనలు ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. అప్పుడే రిసార్ట్ రాజకీయం ప్రారంభించింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను ఇప్పటి నుంచే రిసార్టుల్లోక
గోవా విమోచనంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. మాజీ ప్రధాని నెహ్రూ కారణంగానే గోవా 15 సంవత్సరాల తర్వాత భారత్లో అంతర్భాగమైందని అన్�
గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలపై పలు హామీలు గుప్పించారు. గోవా అభివృద్ధికి ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకురావడం కీలకమని అన్నారు.
Luizinho Faleiro: గోవాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు లూయీజిన్హో ఫలీరో ప్రత్యక్ష ఎన్నికల బరినుంచి తప్పుకున్నారు. తనకు కేటాయించిన స్థానంలో పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు
BJP list: గోవాలో మిగిలిన ఆరు స్థానాలకు కూడా బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఆ మేరకు ఆరుగురు అభ్యర్థుల పేర్లతో బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. దాంతో గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు
పనాజీ: గోవాలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించింది. అమిత్ పాలేకర్ తమ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. గోవ�
ముంబై: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. 10 నుంచి 15 స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన చెప్పారు. తాను గోవా వెళ్తున్నట్లు మీడియాతో అన్నారు. ఎన్సీపీ న�