నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి గొంతు కోసిందని, ఆ పార్టీని, నాయకులను నమ్ముకున్న పాపానికి తమను నడిరోడ్డుపై నిలబెట్టారని పలువురు నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తక్షణం నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో జీవో-46తో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని కో
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం జారీచేసిన జీవో 46పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఆ జీవో బాధితులను రేవంత్రెడ్డి ప్రభుత్వం వాడుకుని వదిలేయడం దుర్మార్గమని పిటిషనర్, బీఆర్ఎస్ నేత రాకేష�
‘అధికారంలోకి వస్తే.. జీవో 46ను రద్దు చేస్తాం’ ఇది అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ.. ఇప్పడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటింది. ఆ హామీపై నేటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. దీంతో బాధ�
సమస్యను వెంటనే పరిష్కరించాలని జీవో 46 బాధితులు శుక్రవారం హైదరాబాద్లోని గాంధీభవన్ను ముట్టడించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాడు కాంగ్రెస్ నేతలు ఆందోళనలకు �
జీవో 46ను రద్దు చేయాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి కోరారు. సోమవారం సెక్రటేరియట్లో జీవో 46 బాధితులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్కు వినతిపత్రం సమర్పించారు.
అధికారంలోకి రాగానే 46 జీవోను రద్దు చేసి, కానిస్టేబుల్ పరీక్షల్లో మెరిట్ సాధించిన వారికి న్యాయం చేస్తామని పీసీసీ అధ్యక్షుడి హోదాలో చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. తక్షణం అడ్వకేట్ జనరల్ను హైకోర్ట�
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా జీవో-46 అభ్యర్థులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరు తూ జీవో-46
‘మేము అధికారంలోకి వస్తే జీవో 46ను రద్దు చేస్తాం’ అని ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. నేడు అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినా దానిపై నోరే మెదపడం లేదు.
GO 317 | కేబినెట్ సబ్ కమిటీ 317 జీవోపై సచివాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన సమావేశమైంది. 317 జీవోపై స్థానికతకు సంబంధించి రెండు రకాల ప్రతిపాదనలను సాధారణ పరిపాలన శాఖ కేబినెట్ సబ్ కమిటీ ముందు ప్రతిపాద�
కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 46ను రద్దు చేయాల ని నిరసిస్తూ కానిస్టేబుల్ అభ్యర్థులు బుధవారం రాత్రి భారీసంఖ్యలో జాతీయ రహదారిపైకి వచ్చి, దిల్సుఖ్నగర్ మెట్రో �
KTR | జీవో 46 బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా పోరాటం చేస్తుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. జీవో 46 బాధితులు గురువారం తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిశారు.
Rakesh Reddy | జీవో 46 బాధితులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. జీవో 46 బాధితులతో రేవంత్ చర్చలు జరపాలని రాకేశ్ రెడ్డి కోరారు. జీవో 46 బాధితుల పక్షాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి
నిరుద్యోగులు రగిలిపోయారు.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు.. ఆందోళన బాటపట్టారు. జీవో 46ను జీవో 46 రద్దు చేయాలని, గ్రూప్ 1,2,3 పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు వద్ద ఆదివారం ధర్నాకు పి