కాంగ్రెస్ పాలనలో మాటలు కోటలు దాటుతాయి గానీ చేతలు గడప దాటవు అన్న చందంగా మారింది. హుస్సేన్ సాగర్ విస్తరించి ఉన్న బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు(బీపీపీ)ను రూ. వంద కోట్లతో అభివృద్ధి చేస్తామంటూ అంతర్జాతీయ టెండర�
ఒక మంత్రి కోసం వేలాది కాంట్రాక్టర్ల పొట్టకొట్టడంతో పాటు సర్కారు ఖజానాకు చిల్లు పడేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రణాళిక రూపొందించింది.
జలాశయాల్లో పూడికతీత పనులను ఈపీసీ విధానంలో చేపట్టాలని, అప్పుడే నిర్దేశిత సమయంలో పూర్తవుతాయని అధికారులకు మంత్రి వర్గ ఉపసంఘం చైర్మన్, సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ధాన్యం టెండర్లను రద్దు చేయాలా? పౌరసరఫరాల సంస్థ విక్రయించిన ధాన్యం ఎత్తేందుకు బిడ్డర్లకు మరింత గడువు పొడించాలా? అనే అంశంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది.
రాష్ట్రంలో టెండర్లలో విక్రయించిన ధాన్యం పరిస్థితి చూస్తుంటే ఓ సినిమాలోని డైలాగ్ గుర్తొస్తున్నది. టెండర్లలో ధాన్యాన్ని దక్కించుకున్న సంస్థలు తరలించేందుకు మాత్రం ససేమిరా అంటున్నాయి.
టెండర్ల పేరుతో అత్యంత విలువైన ధాన్యాన్ని అప్పనంగా అప్పగించే కుట్ర జరుగుతున్నదా? తెరవెనక భారీ అవినీతికి రంగం సిద్ధమైందా? ధాన్యం టెండర్ల విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం
Telangana | యాసంగి ధాన్యం విక్రయానికి నిబంధనలు రూపొందించేందుకు..25వ తేదీ సాయంత్రం 6.47 గంటలకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ రాత్రి 11.52 గంటలకు ధాన్యం విక్రయానికి నోటిఫికేషన్ జారీచేసిన ప�
నిరుటి యాసంగి మిగులు ధాన్యాన్ని వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయానికి సిద్ధమైంది. ఈ మేరకు టెండర్ విధి విధానాలను రూపొందించేందుకు ఐదుగురితో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న శంషాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది.
హుస్సేన్సాగర్ జలాల శుద్ధి కోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ అంతర్జాతీయ టెండర్లను పిలిచింది. శుద్ధి చేసే ప్రక్రియకు అవసరమైన డిజైన్ రూపొందించడం, ఆధునిక విధానాల్లో బయో రెమిడియేషన్ ప్రక్రియను ని�
గ్రీన్ చాక్పీస్ బోర్డులు, డ్యూయల్ డెస్క్, ఫర్నిచర్ సరఫరాకు మరో 396 కోట్ల వ్యయం మన ఊరు.. మన బస్తీ- మన బడి పనులకు గ్లోబల్ టెండర్లు.. ఆఖరు తేదీ ఈ నెల 17 9,123 బడులకు పంపిణీకి గడువు ఏడాది హైదరాబాద్, మే 9 (నమస్తే తెల�
గ్లోబల్ టెండర్లు| రాష్ట్రంలో కరోనా టీకాల పంపిణీ టెండర్లకు సంబంధించి ప్రభుత్వం నేడు ప్రీబిడ్ నిర్వహించనుంది. కొవిడ్ టీకాల కోసం ఈనెల 19 గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఇప్పటికే ఆన్లైన్ దర�
ముంబై: విదేశీ కంపెనీలు కేంద్రంతోనే వ్యవహరిస్తాయని, రాష్ట్రాలకు లేదా ప్రైవేటు కంపెనీలకు టీకాలు నేరుగా సరఫరా చేయవని ప్రచారం జరుగుతున్న సమయంలో రష్యాకు చెందిన స్పుత్నిక్-5 టీకా తయారీదారు నుంచి బృహన్ ముంబై క
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో రాష్ట్రాలు సొంతంగా టీకాలు కొనడం సాధ్యం కాదా? కేంద్రం ద్వారా రావాల్సిందేనా? కేంద్రం అవసరమైనన్ని టీకాలు సరఫరా చేయలేకపోతున్నది. దీంతో అంతర్జాతీయ మార్కెట్ నుంచి టీకాలు కొ�