మధ్యాహ్న భోజనం గంటకుపైగా ఆలస్యం చేయడంతో విద్యార్థినులు ఆకలి అలమటించిన ఘటన మం గళవారం ఉప్పునుంతల మండలం వెల్టూరు మహాత్మాజ్యోతిబాఫూలే బాలికల గురుకుల పాఠశాలలో చోటు చేసుకున్నది.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ వెనుకబడిన బాలికల వసతి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు వసతిగృహ సంక్షేమ అధికారిని శిరీష మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
MLA Sudheer Reddy | బీసీ బాలికల వసతి గృహంలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరింపజేస్తానని ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవీరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు.
విద్యార్థినులు స్నానాల గదిలో ఉండగా సెల్ఫోన్లో వీడియోలు చిత్రీకరించారని ఆరోపిస్తూ మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయలోని సీఎంఆర్ కళాశాల హాస్టల్ విద్యార్థినులు చేపట్టిన
మేడ్చల్లోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్లలో రహస్య కెమెరాలు (Hidden Camera) అమర్చి వీడియోలు తీస్తున్నారని విద్యార్థినులు ఆందోళనకు దిగారు.
వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో బుధవారం రాత్రి ఫుడ్ పాయిజన్తో 30 మంది విద్యార్థినులు అస్వస్థతతకు గురైన విషయం విదితమే. వాంకిడి ప్రభుత్వ దవాఖానలో చేర్పించగా, చికిత్స అనంతరం 27 �
పోషకాహారంపై విస్తృతంగా అవగాహన కల్పించి, పోషకాహారం లోపం లేని జిల్లాగా ఆదిలాబాద్ను తీర్చిదిద్దాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద సూచించారు. పోషణ్ మాహ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవార�
నిర్వహణ వైఫల్యంతో గురుకులాలన్నీ ఖాళీ అవుతున్నాయి. హాస్టళ్లలో సౌకర్యాలు కల్పించకపోవటం, నాసిరకం ఆహారం.. తదితర కారణాలతో విద్యార్థులు గురుకులాలకు గుడ్బై చెప్తున్నారు.
Sabitha Indra Reddy | గత ప్రభుత్వం నిజాం కాలేజ్ విద్యార్థినుల కోసం, యూజీ అమ్మాయిలకు, పీజీ అమ్మాయిలకు వేర్వేరుగా హాస్టల్ భవనాలు కట్టించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతమున్న యూజీ హాస్టల్ భవనంలో పీజీ అమ్మాయిలకు 50 శా�
నిజాం కళాశాలలోని గర్ల్స్ హాస్టల్ను పూర్తి స్థాయిలో యూజీ విద్యార్థినులకే కేటాయించాలంటూ.. శనివారం చింతచెట్టు వద్ద ప్లకార్డులతో విద్యార్థినీ, విద్యార్థులు నిరసన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి తమలాంట�
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో ఎనిమిదేండ్ల బాలికపై జరిగిన లైంగికదాడి ఘటనపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. దివ్యాంగుల, వయ
RS Praveen Kumar | సూర్యాపేట మండలం బాలెంల ప్రభుత్వ మహిళా గురుకుల కళాశాలలో మద్యం బాటిళ్లు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. కాలేజీ ప్రిన్సిపాల్ శైలజ గదిలో బీరు బాటిళ్లు ప్రత్యక్షమయ్యాయి. మద్యం సేవించి తమ
Telangana | విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ప్రిన్సిపాల్ తప్పటడుగులు వేశారు. విద్యార్థినులకు, టీచర్లకు ఆదర్శంగా ఉండాల్సిన ఆ ప్రిన్సిపాల్.. చెడు కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు విద్యార్థినులు ఆర�