రాష్ట్రంలో మిడ్వైఫరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తున్నదని, మాతా-శిశు సంరక్షణకు ఎనలేని కృషి చేస్తున్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రశంసించారు.
కాకతీయ యూనివర్సిటీలోని గర్ల్స్ హాస్టల్లో సీనియర్ విద్యార్థినులు జూనియర్లను ర్యాగింగ్ చేశారు. జూనియర్ల ఫిర్యాదు మేరకు అధికారులు సీనియర్లను తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
minister sabitha indra reddy | తెలంగాణలోని యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డుపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సందేహాలను నివృత్తి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. మీడియా�
లక్నో: బాలికల హాస్టల్ బయట కొందరు యువకులు కార్తో స్టంట్ చేశారు. చాలా సేపు ఆ హాస్టల్ ముందు కారుపై విన్యాసాలు చేశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తర ప�
జైపూర్: ఒక వధువు తన పెండ్లికి ముందు తండ్రిని ఒక కోరిక కోరింది. తన కట్నం కోసం ఉంచిన రూ.75 లక్షలను బాలికల వసతి గృహం నిర్మాణానికి వినియోగించాలని చెప్పింది. దానికి ఆమె తండ్రి ఎంతో సంతోషంతో అంగీకరించారు. రాజస్థ�