Girl Missing | నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం హంగ్రీ గ్రామానికి చెందిన 16 సంవత్సరాల బాలికకు తండ్రి లేకపోవడం, తల్లికి మతిస్థిమితం లేకపోవడంతో ఆ బాలికను పెద్దమ్మ, మేనమామలు చేగుంట కస్తూర్బా పాఠశాలలో చేర్పించారు. చే
Girl missing | కాప్రా మండల పరిధి జమ్మిగడ్డలోని జై జవాన్కాలనీలో కేశవ్ కదర, భార్య చంద్ర, కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులకు వివాహాలు కాగా.. చిన్న కుమార్తె లాలితో కలిసి ఉంటున్న�
Hyderabad | మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఏడేండ్ల బాలిక.. శవమై కనిపించింది. బిడ్డ మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ విషాద ఘటన సూరారంలో చోటు చేసుకుంది.
AP CM Chandrababu | నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ఎల్లాల గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికను ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలిక అదృశ్యమైన కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. పెద్దపల్లి నుంచి కరీంనగర్కు రావాల్సిన మైనర్ బాలిక ఈ నెల 27న బొమ్మకల్ ఫ్లై ఓవర్ వద్ద బస్సు దిగి కనిపించకుండా పోయింది.
Girl Missing | మేడ్చల్లోని బాలిక కిడ్నాప్ కేసులో పోలీసులు కొద్ది గంటల్లోనే ఛేదించారు. మేడ్చల్లోని ఈడబ్ల్యూఎస్ కాలనీకి చెందిన కృష్ణవేణి అనే నాలుగేళ్ల చిన్నారి ఇంటి ఎదుట ఆడుకుంటున్న ఒక్కసారిగా అదృశ్యమైంది.
ఖైరతాబాద్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ బాలిక కనిపించకుండా పోయింది. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నేపాల్కు చెందిన ప్రేమ్ తిరువా, గీతా తిరువా దంపతులు కొంత కాలం క్రితం నగరానికి వచ్చారు. బంజార�
వెంగళరావునగర్ : బాలిక అదృశ్యమైన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా వచ్చవాయి మండలంలోని ఓ గ్రామానికి చెంది�
చాంద్రాయణగుట్ట : పాఠశాలకు వెళ్లిన ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్లో జరిగింది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం..సమీరా అలియా (8), రైయిన్బో పౌండేషన్ ఆశ్రమంలో నివసిస్తూ ఫలక్నుమా
బంజారాహిల్స్ : అనుమానాస్పద స్థితిలో యువతి అదృశ్యమయిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఉదయ్ తెలిపిన వివరాల ప్రకారం.,. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీనగర్లో నివ�
వెంగళరావుగనర్ : వెంగళరావునగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్ధిని అదృశ్యమైన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మధురానగర్ స్�
Yadadri | దోసలవాగు ఘటనలో.. దొరకని బాలిక ఆచూకీ | యాదాద్రి భువనగిరి జిల్లాలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన బాలిక ఆచూకీ ఇంకా దొరకలేదు. సోమవారం రాజపేట మండలం కుర్రారం వద్ద దోసలవాగులో ఇద్దరు గల్లంతైన విషయం తెలిసిందే. వ�