jharkhand | ఓ పసికందు పుట్టిన రెండు రోజులకే కడుపు నొప్పితో విలవిలలాడిపోయింది. కడుపంతా వాపు రావడంతో తీవ్రంగా ఆయాస పడింది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఆ పసిపాపను ఆస్పత్రికి
RIMS Hospital | ఆదిలాబాద్ రిమ్స్లో మంగళవారం రాత్రి ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని రాంలింగపేట్ గ్రామానికి చెందిన అనసూయ అనే గర్భిణీ
అమరావతి : ఓ నాలుగేండ్ల చిన్నారి ఆడుకుంటూ తప్పిపోయింది. అదృశ్యమైన ఆ పసిపాప దట్టమైన అడవిలో 40 గంటల పాటు ఉండిపోయింది. పోలీసుల విస్తృత తనిఖీల తర్వాత బాలిక ఆచూకీ లభ్యమైంది. దీంతో అటు పోలీసులు, ఇటు ప
కొండాపూర్ : అనారోగ్యంతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోఫ్ రూ. 10వేలను అందజేసింది. చందానగర్లోని కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కా
girl child | ముస్తాబాద్ మండల కేంద్రంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడశిశువును రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు తల్లిదండ్రులు. శిశువును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోక్సో కేసులపై ఎన్సీఆర్బీ వెల్లడి 2020లో 28,058 మంది ఆడపిల్లలపై లైంగిక దాడులు న్యూఢిల్లీ, అక్టోబర్ 11: గత ఏడాది పోక్సో చట్టం కింద నమోదైన నేరాల్లో 99 శాతానికి పైగా బాలికలపైనే జరిగాయని జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్సీఆర
Mahabubnagar | దేవరకద్ర మండలం కాకతీయ స్కూల్ సమీపంలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ముక్కుపచ్చలారని ఓ 20 రోజుల ఆడబిడ్డను స్థానికంగా ఉన్న వెంగమాంబ దాబా ముందు వదిలివెళ్లారు. సమాచారం అందుకున్న దేవరక్రద ఎస్ఐ భగవంత రెడ్డి
నిజామాబాద్ : శిశువు విక్రయం కేసులో పోలీసులు తల్లిదండ్రులను అరెస్టు చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. రెంజల్ మండలంలోని మహిళకు నెల రోజులక్రితం పాప జన్మించింది. అయితే పాపను నిజా�
రూ.25 లక్షలు, కారు.. తీసుకురా.. లేకుంటే విడాకులివ్వు.. మరో పెండ్లి చేసుకుంటా.. చిత్ర హింసలు పెట్టారు.. ఇంటి నుంచి గెంటేశారు.. మూడ్రోజులుగా మూడేండ్ల బిడ్డతో… అత్తింటి ముందు బాధితురాలు ఆందోళన ఇంటికి తాళం వేసి పరా�