ప్రతి గిరిజన తండాకు బీటీ రోడ్డు సదుపాయం కల్పించేందుకు ప్రభు త్వం కృషి చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. పల్లెబాట కార్య క్రమంలో భాగంగా గురువారం పరిగి మండలంలోని ఇబ్రహీంపూర్, ర�
గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే పోడు పట్టాలను అందించనున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం జక్కల్దాని తండా గ్రామంలో చేపట్టనున్న జగదాంబదేవి, సేవాలా
ఐటీడీఏ ఆధ్వర్యంలో, గిరిజన కోఆపరేటీవ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో గిరిజన హస్తకళా మేళా మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మండలంలోని కుమ్రం భీం కాంప్లెక్స్లోని సమావే�
రాష్ట్రంలో 160 మంది గిరిజన విద్యార్థులకు రూ.1.30 కోట్ల విలువైన ల్యాప్టాప్లను, రూ.50వేల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ అందజేశారు. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించిన గిరిజన గ�
మూడు రోజుల క్రితం అదృశ్యమైన సురేశ్ ఆచూకీ లభ్యమైంది. గురువారం చిన్నశంకరంపేట పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి వివరాలు వెల్లడించారు
గిరిజన ప్రాంతాల రోడ్ కనెక్టివిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దశలవారీగా రాష్ట్రంలోని అన్ని గిరిజన, మారుమూల ప్రాంతాల్లో బీటీ రోడ్లు వేసేందుకు నడుం బిగించింది. ఆదివాసీ గూడేలు, లంబాడీ తండాలన�
తెలుగు సాహిత్యం గిరిజన గడపలు, బంజారాల జీవితాల దగ్గరకు రావటం సాహిత్యరంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడ
ఆదివాసీ గిరిజనులు తమ సంస్కృతీ సంప్రదాయాలు పాటిస్తూనే పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన దండారీ ఉత్సవాల ముగింపు�
పచ్చబొట్టు పురాతన కళ. ఆదివాసీల సంప్రదాయం. ప్రపంచం మారింది. పద్ధతులూ మారుతున్నాయి. ‘తోటి తెగ’ మాత్రం ఇప్పటికీ పచ్చబొట్టుతోనే ప్రయాణిస్తున్నది. ఆ పురాతన తెగ సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన అవసరాన్న�
భారీ వర్షాలతో పశు సంపదను కోల్పోయిన గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. మద్దిమల్లతండాలో 24మంది రైతులకు చెందిన 80ఆవులు ఇటీవల మృతి చెందగా, ఒక్క�
గిరిజనుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని వాలు తండా గ్రామంలో సోమవారం నిర్వహించిన ఎల్లమ్మ, ముత్యాలమ్మ, దుర్గమ్మ బోనాల పండుగలో ముఖ్య అతిథిగా పాల
గిరిజన సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం సోమారం గ్రామంలో ఆరు ఎకరాల �