రాష్ట్రంలో ఉన్న క్రైస్తవుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట మండలంలోని అలియాబాద్లో క్రైస్తవులకు గురువారం క్రిస్మస్ కాన�
ఈ పండుగ సీజన్లో కస్టమర్ల కోసం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తున్నది. గత నెల 12 నుంచే మొదలైన దసరా, దీపావళి డబుల్ ధమాకా.. ఈ నెల 25 వరకు కొనసాగనున్నది.
హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాకు చెందిన హరీశ్ మహాజన్ తన భార్యకు పుట్టిన రోజు బహుమతిగా చంద్రుడిపై ఎకరం స్థలాన్ని ఇచ్చారు. హరీశ్ భార్య పూజ పుట్టిన తేదీ జూన్ 23. భార్యకు గిఫ్ట్గా చంద్రుడిపై స్థలం �
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: ప్రధాని మోదీకి వచ్చిన బహుమతులు, జ్ఞాపికలను ఆన్లైన్లో వేలం వేయనున్నట్టు సాంస్కృతిక మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. వేలం డబ్బును గంగానదిని శుద్ధి చేయడానికి ఉద్దేశించిన ‘నమా�
బీజేపీవి చిల్లర రాజకీయాలు మా మద్దతు టీఆర్ఎస్కే స్పష్టంచేసిన గండ్రపల్లి దళితులు ఈటల గడియారాలు పగులగొట్టి నిరసన జమ్మికుంట, ఆగస్టు 9: కానుకలు ఇచ్చి బీజేపీ నాయకులు తమను మభ్యపెట్టలేరని గండ్రపల్లి గ్రామ దళ�
న్యూఢిల్లీ: టోక్యో స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాపై నజరానాల వర్షం కురుస్తున్నది. ఇప్పటికే పలు రాష్ర్టాలు, క్రీడా సంస్థలు నీరజ్పై ప్రోత్సాహకాలు కురిపిస్తుండగా తాజాగా బైజూస్ నీరజ్కు రూ. 2కోట్ల నగదు బహు�
ఇండోర్, జూన్ 21: ప్రజల్లో కరోనా టీకాపై అవగాహన పెంచుతూ, వారిని వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలతో పాటు పలువురు వ్యాపారులూ ముందుకు వస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వ్యాక్�