బీజేపీవి చిల్లర రాజకీయాలు మా మద్దతు టీఆర్ఎస్కే స్పష్టంచేసిన గండ్రపల్లి దళితులు ఈటల గడియారాలు పగులగొట్టి నిరసన జమ్మికుంట, ఆగస్టు 9: కానుకలు ఇచ్చి బీజేపీ నాయకులు తమను మభ్యపెట్టలేరని గండ్రపల్లి గ్రామ దళ�
న్యూఢిల్లీ: టోక్యో స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాపై నజరానాల వర్షం కురుస్తున్నది. ఇప్పటికే పలు రాష్ర్టాలు, క్రీడా సంస్థలు నీరజ్పై ప్రోత్సాహకాలు కురిపిస్తుండగా తాజాగా బైజూస్ నీరజ్కు రూ. 2కోట్ల నగదు బహు�
ఇండోర్, జూన్ 21: ప్రజల్లో కరోనా టీకాపై అవగాహన పెంచుతూ, వారిని వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలతో పాటు పలువురు వ్యాపారులూ ముందుకు వస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వ్యాక్�