Ghulam Nabi Azad | జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రద్దైన ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం మాత్రమే పునరుద్ధరించగలదని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చైర్మన్ గులాం నబీ ఆజాద్ తెలిపారు. ఎన్
Ghulam Nabi Azad | దేశ అంతర్గత విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. అయితే ప్రస్తుతం లోక్సభ ఎన్నికల ప్రచార
Air India Express | ‘ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్’కు చెందిన పైలట్లు, సిబ్బంది సామూహికంగా సిక్ లీవ్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 80కుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ఇబ్బందిపడిన గులాం నబీ ఆజాద్ ఆగ్రహం వ్యక్త�
Ghulam Nabi Azad | జమ్ముకశ్మీర్కు చెందిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చీఫ్ గులాం నబీ ఆజాద్ వెనక్కి తగ్గారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీపై డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) అధినేత గులాంనబీ ఆజాద్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీని గెలిపించాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్టు కొన్నిసార్లు తనకు అనిపిస్తుంటుం
Ghulam Nabi Azad | కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ‘డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP)’ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీని చూస్తే విచిత్రమైన భావన కలుగుత�
జమ్ముకశ్మీర్లో రసవత్తరమైన పోటీకి తెరలేచింది. లోక్సభ బరిలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు నేరుగా తలపడనున్నారు. అనంతనాగ్-రాజౌరీ లోక్సభ నియోజకవర్గం నుంచి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, డీపీఏపీ అధ్యక్షు�
గులాం నబీ ఆజాద్ అనంత్నాగ్-రాజౌరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టు ఆయన పార్టీ డీపీఏపీ తెలిపింది. ఆజాద్ 2022లో కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు. తర్వాత డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీ
Farooq met Modi, Ghulam Nabi Azad claims | జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తన కుమారుడు ఒమర్ అబ్దుల్లాతో కలిసి రాత్రి వేళ రహస్యంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతోపాటు ఇతర బ�
Ghulam Nabi Azad | రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంతం కావడం ఖాయమని ఆ పార్టీ మాజీ లీడర్, డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్లు పార
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ అజాద్ పార్టీ (డీపీఏపీ) అధ్యక్షుడు గులాం నబీ అజాద్ (Ghulam Nabi Azad) స్పందించారు.
భారత్లో మెజారిటీ ముస్లింలు హిందూయిజం నుంచి మతం మారిన వారేనని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(డీపీఏపీ) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. కశ్మీరీ పండిట్లు ఇస్లాం మతం
కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై ఆ పార్టీని వీడిన సీనియర్ నేత, డెముక్రటిక్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇందిరా గాంధీ హయాంతో పోలిస్తే ప్రస్తుత పార్టీ నాయకత్�