న్యూఢిల్లీ, ఆగస్టు 21: కాంగ్రెస్లో సంక్షోభం మరింత ముదురుతున్నది. జమ్ముకశ్మీర్లో పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ పదవికి సీనియర్ నేత, జీ23 అసమ్మతి నాయకుడు గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసిన కొన్ని రోజులకే ఆ పార్
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం జరిగింది. 2022 సంవత్సరానికి గాను పలు రంగాల్లో అందించిన సేవలకు గాను అవార్డులను ప్రదానం చేశారు. సోమవారం రాష్ట్రపత
కాంగ్రెస్ తక్కువేమీ కాదు: గులాంనబీ ఆజాద్ జమ్ము: పలు అంశాలపై ప్రజల మధ్య కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలు విభజన తీసుకొచ్చాయని జీ23 నేత గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు. 1991లో కశ్మీరీ పండిట్లపై దాడులకు పాకి�
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ యూటర్న్ తీసుకొన్నారు. జీ-23 గ్రూపు కాస్త మెత్తబడింది. పార్టీలో ప్రక్షాళన జరగాలని, నాయకత్వంలో మార్పు రావాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న ఆజాద్.. తాజాగా ‘కాంగ్రె
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పోటీ ఇవ్వాలంటే, నమ్మకమైన ప్రత్యామ్నాయంగా మారాలంటే కాంగ్రెస్ భావ సారూప్య పార్టీలతో కలిసి నడవక తప్పదని జీ-23 నేతలు నిర్ణయానికి వచ్చారు.
కాంగ్రెస్ అసమ్మతి నేతలు, జీ 23 గ్రూపుగా ముద్రపడ్డ నేతలు కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఇంట్లో భేటీ అయ్యారు. వారంలోనే ఇలా భేటీ కావడం ఇది రెండో సారి. సీడబ్ల్యూసీ భేటీ, ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్
ఎన్నికల ఫలితాలతో నాయకత్వం బేజారు అధిష్ఠానంపై జీ-23 నేతల అసమ్మతి స్వరం ఆజాద్ ఇంట్లో వరుసభేటీలతో సమాలోచనలు నేడు సీడబ్ల్యూసీ సమావేశంలో తాడో పేడో సోనియా, రాహుల్ రాజీనామా వదంతులు 140 ఏండ్ల పార్టీకి తీవ్ర అస్త�