రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతల మధ్య సమన్వయం తీసుకురావడంతో పాటు డివిజన్ కమిటీల ఏర్పాటు ప్రక్రియను చేపట్టేందుకు పీసీసీ ఆదేశాలతో ఖైరతాబాద్ నియోజకవర్గం పార్టీ నేతల సమావేశాన్ని శనివా
‘ఊరూరా.. వాడవాడలా గులాబీ జెండాలు ఎగరేసి హోరుగా నినదిస్తూ.. దిక్కులదిరేలా జై కొడుతూ ఈ నెల 27న ఇంటిపార్టీ ఆవిర్భావ సభకు దండులా కదంతొక్కాలె’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్దతపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పంచాయతీ, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించా�
రేవంత్రెడ్డి సర్కారు కన్నా గత కేసీఆర్ పాలనే బాగుందని ప్రజలు భావిస్తున్నారని వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రా (వోటా) సంస్థ సర్వే తేల్చింది. రాష్ట్రంలోని 44 శాతం మంది ప్రజలు కేసీఆర్ పాలన బాగుందని చెప్పగ
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 చోట్ల గెలిచిన బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో ఒక్క సీటుకు మాత్రమే ఎందుకు పరిమితమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు.
జీహెచ్ఎంసీ స్థాయి సంఘం సభ్యుల ఎన్నికకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఏడాది కాల పరిమితిలో ఉన్న ప్రస్తుత 15 మంది సభ్యుల పదవీ కాలం గత నెల మూడవ వారం ముగిసింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి డబ్బులు అడిగితే తాను ఇవ్వలేదనే కక్షతో ఇప్పుడు టికెట్ కేటాయించలేదని ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి ఆరోపించారు.
ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ అన్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎన్నికల కోడ్ అమలు కావడంతో సీపీ సీవీ ఆనంద్, హైదరాబాద్ కలెక్టర్ అ�
తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ ఎన్నో పోరాటాలు, నిరసనల్లో ప్రత్యక్షంగా పాల్గొని యువతలో ధైర్యాన్ని నింపారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాడారు. తెలంగాణ రాష్ట్రం అవతరించాక రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర సమ�