Alumni | కొల్లాపూర్లోని జీయూపీఎస్ పాఠశాల పూర్వ విద్యార్థులు 35 ఏళ్ల తర్వాత సోమశిలలో కలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణార
హయత్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002 - 2003 సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆదివారం ఆటోనగర్లోని అనన్య రిసార్ట్స్లో ఘనంగా జరుపుకున్నారు.
get together | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని చిలుకూరు గ్రామ రెవెన్యూలో ఉన్న తెలంగాణ సాంఘిక పంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో చదివిన విద్యార్థులు చేవెళ్ల మండల పరిధిలోని మూడిమ్యాల్ గ్రామ రె
Hyderabad | దోమలగూడలోని ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల (1991) పూర్వ విద్యార్థుల సమ్మేళనం కళాశాలలో ఆదివారం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి 70 మందికి పైగా వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు.
get together | మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని సురభి మినీ ఫంక్షన్ హాలులో ఆదివారం తాండూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల 1999-2000 బ్యాచ్ పదో తరగతి విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఘనంగా జరిగింది.
get together | ఆమనగల్లు, మే1 : రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల కేంద్రంలోని స్పందన కోచింగ్ సెంటర్లో 2001-2002 చదివిన పూర్వ విద్యార్థుల అత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లి గ్రామ స�
Get together | పదవ తరగతి పూర్తి చేసుకుని 26 సంవత్సరాలు గడిచిన తర్వాత పుర్వ విద్యార్థులంతా ఒక దగ్గర కలుసుకోవడం ఆనందంగా ఉందని బజార్ హత్నూర్ ఉన్నత పాఠశాలలో చదివిన 1998-1999 బ్యాచ్ పూర్వ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
get together | హైదరాబాద్ ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. పాఠశాలలో 2009- 2010 బ్యాచ్కు చెందిన విద్యార్థులు ఒక్క చోట కలుసుకొని అలనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఒకరికొకరు పల�
get together | సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2005-06 సంవత్సరం పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు.
దాదాపు 21 ఏళ్ల తర్వాత పాత మిత్రులు మళ్లీ కలుసుకున్నారు. 2003-04 సంవత్సరంలో శంకర్పల్లి మండల పరిధి దోబీపేట్ (మహాలింగపురం) గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు గెట్ టుగెదర్ చేసుకు�
get together | చేవెళ్ల రూరల్, మే 25: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం పర్వేద జడ్పీహెచ్ పూర్వ విద్యార్థులు 20 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. 2005- 06 పదో తరగతి బ్యాచ్ కు చెందిన విద్యార్థులు తాము చదువుకున్న స్కూల్
Get together | పాతికేళ్ల తర్వాత స్నేహితులంతా ఒక దగ్గర కలుసుకున్నారు. ఆటపాటలతో రోజంతా ఎంజాయ్ చేస్తూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కందుకూరు జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో1999-2000 ల విద్యా సంవత్సరంలో పదో త�
get together | దాదాపు పాతికేళ్ల తర్వాత తమ స్నేహితులు, చదువు చెప్పిన గురువులను చూసి పూర్వ విద్యార్థులు మురిసిపోయారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ సందడిగా గడిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏదులాబాద్ జిల�