వీణవంక : తెలంగాణ రాష్ట్రంలో పేదప్రజల సంక్షేమమే ఎజెండాగా టీఆర్ఎస్ పార్టీ పని చేస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండలంలోని కనపర్తి గ్రామంలో బుధవారం సండ్ర వెంకట వీరయ్య ఎన్నికల ప్�
Huzurabad | కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఇవాళ రాత్రికి 7 గంటలకు ప్రచారం ముగియనుంది. దీంతో పోలింగ్కు 72 గంటల ముందే ప్రచారం
అడ్డంగా దొరికినా.. వెనక్కి తగ్గేదే లే ప్రజలు నవ్వుకొంటున్నా ఆగని ఈటల ఓట్లు, ఉనికి కోసం ఎడతెగని పాట్లు హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందట! ఇప్పుడు ఈటల కూడ�
వ్యక్తులు రాజకీయాల్లో వస్తుంటారు, పోతుంటా రు. అందివచ్చిన అవకాశాలనుపుష్కలంగా వినియోగించుకుంటారు. అలా టీఆర్ఎస్ పార్టీని ఉపయోగించుకున్న వాడు ఈటల. విలువలతో కూడిన రాజకీయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ నిర్�
హుజూరాబాద్టౌన్: తాను నిరుపేద బిడ్డనని, ఈ ఉప ఎన్నికల్లో ఆశీర్వదిస్తే హుజూరాబాద్ ప్రజలకు అండగా ఉంటానని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. హుజూరాబాద్ మున్సిపల్ ప�
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను ఓడించాలని తెలంగాణలోని బీసీ సంఘాలు తీర్మానం చేశాయి. ఒక్క హుజురాబాద్లోనే కాదు ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం �
ఎన్నికల తర్వాత గ్యాస్ రూ.200 పెరుగుతది బీజేపీకి ఓటేస్తే రేట్ల బాదుడు మరింత తీవ్రం ఈటల గెలిస్తే ఆయనకే లాభం.. ప్రజలకు కాదు గెల్లు శ్రీనివాస్ను గెలిపించండి.. మీకు సేవ చేస్తాం సిరిసేడు ధూంధాంలో మంత్రి హరీశ్ర
స్వరాష్ట్రం కోసం ఎన్ని వ్యూహాలు పన్నారో, ఎన్ని కష్టాలు పడ్డారో.. తెలంగాణ రాష్ర్టాన్ని దేశ పటంలో సమున్నతంగా నిలబెట్టడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అంతకంటే ఎక్కువే కష్టపడుతున్నారు. తెలంగ�
హుజురాబాద్ రూరల్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలందరికీ న్యాయం చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. మండలంలోని సిర్సపల్ల�
వీణవంక : దేశాన్ని కార్పోరేట్ సంస్థలకు తాకట్టుపెట్టి ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోని బీజేపీ పార్టీని ఈ నెల 30న జరిగే హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడించాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామ�
ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్ : హుజూరాబాద్ ఎన్నికలు అయిపోయిన తర్వాత గ్యాస్ సిలిండర ధర మరో రూ.200 పెంచేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నదని, అంటే గ్యాస్ సిలిండర్ ధర 1200 అయితదని మంత్రి హరీశ్రావు తెల�
హుజూరాబాద్: మీకు అందుబాటులో ఉండి, ఏ చిన్న సమస్య వచ్చిన ఫోన్ కొట్టిన క్షణాల్లో వచ్చి మీ ముందువాలుతా, నిరుపేద బిడ్డగా నన్ను ఆదరించి ఆశీర్వదించండి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని టీఆర్ఎస్ హుజూరాబాద్ �
హుజూరాబాద్ చౌరస్తా: సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు కారు గుర్తుకు ఓటేయాలని ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం