జమ్మికుంట : ‘బీజేపీ మతతత్వ పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే ఆ పార్టీకి పడదు. పూర్తిగా వ్యతిరేకం. ఆ పార్టీకి ఓటేస్తే హుజూరాబాద్ ప్రజలు నష్టపోతరు. టీఆర్ఎస్ సెక్యూలర్ పార్టీ. అన్ని వర్గాల ప్రజలను క�
హుజురాబాద్ రూరల్ : టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమైందని మెజార్టీకోసమే కృషిచేయాలని టీఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు వొడితల ప్రణవ్బాబు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని కనుక�
హుజూరాబాద్ టౌన్ : దేశంలో ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో సీఎంల బహిరంగసభలు జరుగుతుండగా కేవలం కావాలని తెలంగాణలో హుజూరాబాద్లో సీఎం కేసీఆర్ సభ జరగకుండా బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు కుట్రలు చ�
జమ్మికుంట: బీజేపీ అబద్దాల పునాది మీద ఏర్పడింది. అబద్దాలతోనే అధికారంలోకి వచ్చిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల
హుజురాబాద్ :ఉద్యమ నాయకుడు, హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు పట్టం కట్టాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా.దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు. శనివారం ఆయన హుజూరాబాద్ నియోజకవర్గం ఇ
హుజురాబాద్ :రూ. 2016పెన్షన్ ఇచ్చినందుకు గవర్నమెంట్ ను కూలగొడతవా రాజేందర్..? అని ఆర్థిక శాఖామంత్రి హరీశ్ రావు అన్నారు. జమ్మికుంట రూరల్ నాగంపేటలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్�
Minister KTR | ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని చీకటి ఒప్పందాలు చేసినా.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ హుజురాబాద్ ప్రజల ఆశీర్వాదాలతో తప్పకుండా గెలుస్తారు అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే
Huzurabad | హుజూరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని
హుజూరాబాద్ : ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఒరిగేది ఏం లేదని గెల్లు శ్రీనివాస్ కు ఒక్క అవకాశం ఇస్తే హుజూరాబాద్ రూపురేఖలు మార్చి చూపిస్తామని ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవ
జమ్మికుంట రూరల్ : కులవృత్తులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచి గౌడ కులస్తులకు పూర్వ వైభవం తీసుకు వచ్చిందని వర్దన్నపేట్ ఎమ్మెల్యే మండల ఇంచార్జ్ ఆరూరి రమేశ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని మడిపల్లి గ�
అడుగడుగునా జన నీరాజనాలు.. ఆత్మీయ పలకరింపులు..హామీలు..జై తెలంగాణ అంటూ హోరెత్తిన పల్లెలు వీణవంక : పేదరికంలో కష్టపడి చదువుకొని పెరిగినోన్ని..పేదల కష్టాలు తెలిసినోన్ని ..మీ కళ్ళ ముందు అమ్మా..బాపు అంటూ తిరుగుతూ ఉ�
ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్ : ఈటల రాజేందర్ తన పదవికి స్వార్థం కోసం రాజీనామా చేశాడే తప్ప ప్రజల అవసరాల కోసం కాదని, ప్రజల కోసం రాజీనామా చేయని ఆయనకు ప్రజలు మళ్ళీ ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని ప్రణాళిక సంఘం ఉప�
జమ్మికుంట రూరల్ : మండలంలోని పెద్దంపల్లి గ్రామానికి చెందిన బిజేపీ కిసాన్మోర్చ జిల్లా నాయకుడు గూడూరి శ్రీనివాస రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. శ్రీనివాస రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్ట