హుజూరాబాద్ టౌన్ : హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఒకరిద్దరిని ఆత్మహత్యకు పురిగొల్పి, టీఆర్ఎస్ పై విష ప్రచారం చేసి సానుభూతి ఓట్లు పొంది గెలుపొందాలని బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్, బీజేపీ నాయకులు కొత్త డ
ఉస్మానియా నుంచి హుజూరాబాద్ వరకు.. క్యాంపస్ నుంచి కమలాపూర్ వరకు.. రెండు గొంతుకలు ఒక్కటై ‘జై తెలంగాణ’ అని నినదించాయి. తమ కోసం కాకుండా, తండ్లాడుతున్న తెలంగాణ కోసం ఇద్దరూ ఒక్కరై పని చేశారు. మాటలు, మనసులు కలి�
హుజూరాబాద్ : రైతులకు రుణమాఫీ చేసిన టీఆర్ఎస్ వైపు ఉంటారో.. కార్పోరేట్ పెద్దలకు రుణమాఫీ చేసిన బీజేపీ వైపు ఉంటారో హుజూరాబాద్ ఓటర్లు ఆలోచించుకోవాలని ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. �
ఇల్లందకుంట : మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు రౌతు భాస్కర్, గుంటి రాజు, రౌతు మొగిలి, రౌతు రాములు మంగళవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ�
సత్తుపల్లి :హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ ముందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం దళితబంధును ప్రవేశపెట్టి అమలుచేస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని అడ్డుకునే వ
వీణవంక రూరల్ : దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం లో అమలు చేస్తున్నారని, పేదల సంక్షేమకోసం వేల కోట్ల రూపాలయలతో అన్ని వర్గాల ప్రజలకు లబ్థి చేకూరేలా �
వీణవంక : అణగారిన వర్గాల ఆర్థికాభివద్ది కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం తీసుకువచ్చి అకౌంట్లల్ల రూ.10 లక్షలు వేస్తే చేతికి అందే సమయానికి బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి ప్రేమేందర్రెడ్డి దళిత బంధు పథకాన్న�
జమ్మికుంట చౌరస్తా : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. ఆయన మంగళవారం జమ్మికుంటలోని 39 వ వార్డులో ఇంటింటి ప్రచారం న�
హుజూరాబాద్టౌన్ : నికార్సయిన తెలంగాణ ఉద్యమ బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అని, గెల్లు గెలుపు నియోజకవర్గ అభివృద్ధికి మలుపుగా మారుతుందని కుడా చైర్మన్, తెలంగాణ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్ష
హుజూరాబాద్ టౌన్ : పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్యాదవ్ కు పేదల బాధలు తెలుసు కనుక గెల్లు శ్రీనివాస్ గెలుపుతో హుజూరాబాద్లో పేదల కష్టాలు తీరుతాయని అందుకోసం గెల్లు శ్రీనివాస్ కారు గుర్తుకు ఓటు వేసి నియ�
జమ్మికుంట రూరల్ : రైతు నల్లచట్టాలు తెచ్చి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్న పార్టీ బీజేపీ అని సీఎం కేసీఆర్ పాలనతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వర్దన్నపేట ఎమ్మెల్యే, మండల ఇంచార్జ్ ఆరూర�
రెబ్బెన : హుజురాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్ గెలుపు కోసం ప్రచారం చేయటానికి సోమవారం బెల్లంపల్లి ఏరియా టీబీజీకేఎస్ నాయకులు హుజురాబాద్కు తరలివెళ్లారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ బెల్�