హూజూరాబాద్ రూరల్ : మండలంలోని చెల్పూర్ గ్రామంలో మాజీ డిప్యూటీ స్పీకర్, రామాయంపేట ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సద్దుల బతుకమ్మ సందర్భంగా సందడి చేశారు. మహిళలతో బతుకమ్మ అటలు అడారు. అనందంతో మహిళలు పద్మ
జమ్మికుంట రూరల్ : టీఆర్ఎస్ సంక్షేమ పథకాలే తెలంగాణ రాష్ట్రానికి శ్రీ రామ రక్ష అని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని నగరం గ్రామ బీజేపీ నాయకులు బుర్ర సతీశ్ , రాచమల్ల శి�
వల్భాపూర్ గ్రామంలో దళితుల వినూత్న ప్రచారం సీఎం కేసీఆర్ ఫోటోతో ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం వీణవంక : దళిత బాంధవుడు సీఎం కేసీఆర్కు ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తుంది. ప్రచారానికి వెళ్ళేవాళ్ళు కర�
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగిసింది. 12 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మొత్తం 30 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక
వంట గ్యాస్పై రాష్ట్ర పన్ను రూ.291 ఉందని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా లేదంటే నువ్వు ఎన్నికల బరి నుంచి తప్పుకొంటావా? ఆర్థికమంత్రి హరీశ్రావు సవాల్ గ్యాస్బండపై రాష్ట్రపన్ను ఎక్కడుంది? సిలిండర్ పన్ను�
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 12: పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్యాదవ్కు పేదల బాధలు తెలుసని, ఆయన గెలుపుతో హుజూరాబాద్లో మార్పు వస్తుందని రాష్ట్ర ప్
హైదరాబాద్ / హుజూరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్తో పాటు బీజేపీ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న అసత్య ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ �
హుజూరాబాద్ : హుజూరాబాద్ అభివృద్ధి కావాలంటే ప్రస్తుత ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ ను గెలిపించాలని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం హుజూరాబాద్ 16 డివిజన్ క
ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్ : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు న్యాయం జరుగుతదో ప్రజలు ఆలోచన చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కోరారు. సోమవారం రాత్రి ఇల్లందకుంట మండ�
జమ్మికుంట : జమ్మికుంట టీస్టాల్లో అమాత్యుడు హరీశ్రావు సందడి చేశారు. సోమవారం సాయంత్రం ఇల్లందకుంట మండలంలో ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసుకుని తిరుగుప్రయాణంలో జమ్మికుంటకు వచ్చారు. పట్టణంలోని చందన హోటల్�
కాచిగూడ : సీఎం కేసీఆర్ పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ది పథకాలే హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తెలంగాణ ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని అంబ