అంతర్జాతీయ ఫాస్ట్ఫుడ్ దిగ్గజం ‘మెక్ డొనాల్డ్స్' 1.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైటెక్ సిటీలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ఏర్పాటు చేసింది. బుధవారం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివ
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ).. ప్రస్తుతం అంతర్జాతీయ కంపెనీలు పఠిస్తున్న మంత్రమిది! ఉత్తమ సదుపాయాలు, అత్యున్నత మానవ వనరులు, వ్యాపార అనుకూల విధానాలు పాటించే దేశాలు, రాష్ర్టాల్లో పెట్టుబడులు పెట్టే�
KTR | హైదరాబాద్ నగరం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు రాజధానిగా మారింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం రెండవ స్థానంలో ఉన్న హైదరాబాద్ నగరం త్వరలోనే మొదటి స్థానానికి వస్తుంద�
కృత్రిమ మేధస్సుకు ప్రాధాన్యం పెరగడం, వీసాలపై ఆంక్షల నేపథ్యంలో అమెరికన్ కంపెనీలు తమ కార్మిక వ్యూహాలపై పునరాలోచన ప్రారంభించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల హెచ్-1బీ వీసాల చార్జీలను భారీ�
ఆర్టీసీని పరిరక్షించుకునేందుకు (Save RTC) కార్మికులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేయాలని, విద్యుత్ బస్సులను ఆర్టీసీ నిర్వహించేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం ఇవ్వాల
హైదరాబాద్లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని ప్రారంభించినట్టు నెమెట్షెక్ గ్రూపు ప్రకటించింది. భారత్లో వ్యాపార విస్తరణలో భాగంగా నగరంలో జీసీసీని నెలకొల్పినట్టు, ఈ సెంటర్ నుంచే తమ క్లయింట్లకు ట�
కేసీఆర్ విజన్.. కేటీఆర్ మిషన్.. వెరసి బీఆర్ఎస్ హయాంలో ఐటీరంగంలో తెలంగాణ నూతన చరిత్రను లిఖించింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఐటీ ఎగుమ తులు నాలుగు రెట్లు పెరుగడమే దీనికి రుజువు. ఇ
గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు(జీసీసీ) ఆకట్టుకోవడంలో హైదరాబాద్ దూసుకుపోతున్నది. ఇప్పటికే ఇక్కడ అంతర్జాతీయ సంస్థలు జీసీసీలను నెలకొల్పగా..తాజాగా ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కూడా ఈ జాబితాలోకి చేరింది.
కాగ్నిజెంట్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ) హెడ్గా శైలజా జోస్యుల నియమితులయ్యారు. హైదరాబాద్కు చెందిన శైలజకు టెక్నాలజీ రంగంలో 30 ఏండ్లకు పైగా అనుభవం ఉన్నది.
జిల్లా గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నిర్లక్ష్యం.. గిరిజనులకు శాపంగా మారుతున్నది. రాత్రనకా.. పగలనకా.. అష్టకష్టాలు పడి సేకరించే అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లపై ఆసక్తి చూపకపోవడతో వారు ఉపాధిని కోల్పోయే పరిస్థితి దా�
అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న మ్యారియట్ హోటల్స్..హైదరాబాద్లో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని ఏర్పాటు చేయబోతున్నది.
మెరికాకు చెందిన ఫ్లట్టర్ ఎంటర్టైన్మెంట్..హైదరాబాద్లో నూతన జీసీసీ ప్రారంభించింది. రూ.30 కోట్ల పెట్టుబడితో 80 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ కోసం ప్రస్తుతం 700 మంది సిబ్బందిని నియమ�
దేశంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) అధిపతులకు గిరాకీ భలేగా నడుస్తున్నది. ప్రధాన బహుళజాతి సంస్థలు.. తమ జీసీసీ సెంటర్లలో బాస్లుగా పనిచేసేవారికి భారీ ఎత్తున జీతాలిచ్చేందుకు సై అంటున్నాయి మరి. ఏటా �
అడవి బిడ్డలకు ఉపాధినిచ్చే ఇప్ప పూల సీజన్ మొదలైంది. దీని కోసమే ఎదురుచూస్తున్న గిరిజన, గిరిజనేతర కుటుంబాలు అడవిబాట పడుతున్నాయి. వేకువ జామునే సమీప అటవీ క్షేత్రంలోకి వెళ్లి చెట్టు నుంచి రాలిన ఇప్పపూలను బుట