దేశంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ)ను ఏర్పాటు చేసేందుకు విదేశీ సంస్థలు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నాయి. భారత్లో నిర్మాణ రంగ వ్యయాలు తక్కువగా, నైపుణ్యం-ప్రతిభ కలిగిన ఉద్యోగుల లభ్యత ఎక్కువగ�
దేశంలోని ప్రధాన నగరాల్లో 2023లో జరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్ వృద్ధిలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా బుధవారం తెలిపింది.
దేశీయంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) సంఖ్య 2025 నాటికి 1,900లకు చేరుకోవచ్చని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ సౌత్ ఏషియా గురువారం విడుదల చేసిన ఓ నివేదికలో అంచనా వేస�
అంతర్జాతీయ కంపెనీలకు నిలయంగా మారుతున్నది హైదరాబాద్ నగరం. ఇప్పటికే పలు గ్లోబల్ కంపెనీలు ఇక్కడ కార్యాలయాలను ప్రారంభించగా..తాజాగా బహుళ జాతి కంపెనీలు తమ కార్యకలాపాల నిర్వహణలో అత్యంత కీలకమైన గ్లోబల్ కెప
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారుల కోసం కంపెనీల కార్యకలాపాల నిర్వహణలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఎంతో కీలకంగా మారా యి. ఈ జీసీసీలకు ఇప్పుడు హైదరాబాద్ వేదికవుతున్నది. కొన్ని పెద్ద కంపెనీల�