Israel-Gaza | గాజాలో యుద్ధం ముగిసిన తర్వాత పాలస్తీనా వాసులకు ఐరాస అనుబంధ ఐక్యరాజ్యసమితి పాలస్తీనా శరణార్థుల పునరావాస సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) సేవలు నిలిపేయాలని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ డిమాండ్ చేశారు
గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమానికి పాల్పడుతున్నదంటూ దక్షిణాఫ్రికా చేసిన ఫిర్యాదుపై ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ న్యాయస్థానం (ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే)) శుక్రవారం కీలక ఆదేశాలిచ్చింది.
హమాస్తో యుద్ధంలో ఇజ్రాయెల్ సైన్యానికి మొదటిసారిగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సెంట్రల్ గాజాలో హమాస్ మిలిటెంట్లు జరిపిన బాంబుదాడుల్లో 21 మంది సైనికులు, మరో చోట జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు ఐడీఎఫ్ అధ
Israili soldiers | హమాస్ మిలిటెంట్లతో యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి ఇజ్రాయెల్ సైన్యానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ మిలిటెంట్లు ఆర్పీజీ లాంచర్ను ప్రయోగించడంతో 21 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. మ�
హమాస్ మిలిటెంట్లను తుదముట్టించడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉన్నది. మూడున్నర నెలలుగా సాగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు 25 వేల మందికిపైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
Palestine University: పాలస్తీనా యూనివర్సిటీకి చెందిన ఓ క్యాంపస్ బిల్డింగ్ను ఇజ్రాయిల్ దళాలు పేల్చివేశాయి. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోపై అమెరికా అనుమానాలు వ్యక్తం చేసింది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas war) కొనసాగుతూనే ఉన్నది. ఇరుపక్షాల మధ్య దాడులు, ప్రతిదాడులు ప్రారంభమై 100 రోజులు ముగిశాయి. ఈ సందర్భంగా పాలస్తీనియన్ గ్రూప్ హమాస్ 37 సెకన్ల నిడివితో ఉన్న ఓ వీడియోను విడుదల చేసిం
గాజాలో పాలస్తీనీయులపై ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతున్నదని దక్షిణాఫ్రికా తీవ్ర ఆరోపణలు చేసింది. వెంటనే సైనిక చర్యను నిలిపివేసేలా ఇజ్రాయెల్ను ఆదేశించాలని అంతర్జాతీయ న్యా యస్థానాన్ని (ఐసీజే) అభ్యర
హమాస్ ఉగ్రవాదులపై దాడులను ఇజ్రాయెల్ మరింత ముమ్మరం చేసింది. గాజా స్ట్రిప్లోని ఖాన్ యూనిస్ పట్టణంపై శుక్రవారం రాత్రి ట్యాంకులు, గగనతల బాంబు దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 24 గంటల్లో దాదాపు 200 మంది మ
aid convoy | ఇజ్రాయెల్ ఆర్మీ తాజాగా మరో విమర్శ ఎదుర్కొంది. గాజా నుంచి తిరిగి వస్తున్న సహాయ కాన్వాయ్పై (aid convoy) ఇజ్రాయెల్ సైనికులు కాల్పులు జరిపారు. ఐక్యరాజ్యసమితి సహాయ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.
Pakistan | పాలస్తీనా ప్రజలకు మద్దతుగా పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సారి నూతన సంవత్సర వేడుకలను (New Year celebrations ) జరుపుకోకూడదని నిర్ణయించింది.
‘మన స్నేహితులను మనం మార్చుకోగలం కానీ, పొరుగువారిని మార్చలేం’ అని మాజీ ప్రధాని వాజపేయి చెప్పేవారు. జమ్మూకశ్మీర్ సమస్య చర్చల ద్వారానే పరిష్కారమవుతుందని గతంలో ప్రధాని మోదీ కూడా చెప్పారు.