గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దాడులు మరింత పెరిగాయి. దీంతో 24 గంటల వ్యవధిలో సుమారు 60 మంది మరణించారు. వీరు ఖాన్ యూనిస్, డెయిర్ అల్-బలాహ్ పట్టణాలు, జబలియా శరణార్థుల శిబిరాలకు చెందినవారు. గాజా హెల్త్ మినిస�
Benjamin Netanyahu: గాజాస్ట్రిప్ను పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ తెలిపారు. సోమవారం ఆయన ఓ వీడియోను పోస్టు చేశారు. గాజాస్ట్రిప్ను సంపూర్ణంగా స్వాధీనం చేసుకునే వరకు ఇ�
గత నెలలో హమాస్పై తిరిగి యుద్ధాన్ని ప్రారంభించిన ఇజ్రాయెల్.. గాజాపై మరింత పట్టు సాధించింది. 50 శాతం గాజా ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. ఇజ్రాయెల్ సరిహద్దు వెంబడి గాజాలో ఒక పద్ధతి ప్రకారం బఫర్ జోన్�
గత 17 నెలలుగా యుద్ధంతో శిథిలమైన గాజా స్ట్రిప్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒక పక్క వేలాది మంది మరణం, మరో పక్క ఆస్తుల ధ్వంసం, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు.. వీటితో కొన్ని నెలలుగా �
Israeli Military : బంధీలను రిలీజ్ చేసేందుకు హమాస్ నిరాకరించింది. దీంతో ఇజ్రాయిల్ మిలిటరీ వైమానిక దాడులు చేపట్టింది. తాజా అటాక్లో సుమారు 130 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. మరో 300 మంది గాయపడ్డారు. సీనియర్
హమాస్తో యుద్ధం వేళ ఇజ్రాయెల్పై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆరోపణలు చేసింది. గాజా స్ట్రిప్లో యుద్ధం సందర్భంగా పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ లైంగిక హింసకు పాల్పడిందని ఐరాసకు చెందిన మానవ హక్కుల నిపుణులు గురువ�
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మధ్య తాజాగా భేటీ జరిగింది. భేటీ అనంతరం ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గాజాను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ఫుల్ పడింది. ఇరు పక్షాలు కాల్పుల విమరణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో చిరకాలంగా ఎదురుచూస్తున్న కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలు తమ వ
చిరకాలంగా ఎదురుచూస్తున్న కాల్పుల విరమణ ఒప్పందం అమలు ప్రారంభం కావడంతో గాజాలో శాంతి వీచికలు ప్రారంభమయ్యాయి. తమ వద్ద బందీలుగా ఉన్న రోమి గోనెన్ (24), ఎమిలీ దామరి (28), డోరోన్ స్టీన్బ్రెచర్ (31) లను హమాస్.. రెడ్ �
గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో శుక్రవారం 77 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. మృతుల్లో ఐదుగురు చిన్నారులున్నారని, 174 మంది గాయపడ్డారని తెలిపింది. నిరాశ్రయులు తల
Israel attack | గాజాపై ఇజ్రాయెల్ సైన్యం మరోసారి భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో గడిచిన 24 గంటల వ్యవధిలోనే 77 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Israel attack | పాలస్తీనాలోని గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడికి పాల్పడింది. ఈ దాడిలో 33 మంది పాలస్తీనియన్లు దుర్మరణం పాలయ్యారు. మరో 80 మందికిపైగా �
Israel airstrikes | హెజ్బొల్లా (Hezbollah) ను అంతం చేయడమే లక్ష్యంగా లెబనాన్లో ఇజ్రాయెల్ (Israel) దళాలు భీకర పోరాటం చేస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున సెంట్రల్ గాజా (Gaza) లోని ఓ మసీదుపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 24 మంది మరణించినట్ల�
Polio risk | ఇజ్రాయెల్తో యుద్ధం కారణంగా గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. పలు అంతర్జాతీయ సంస్థల నివేదికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడులతో గాజాలోని ఆరోగ్య వ్యవస్థ కూడా దారుణంగా
గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 71 మంది మరణించారు. మరో 289 మంది గాయపడినట్టు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ దాడిలో కరుడుగట్టిన హమాస్ మిలటరీ కమాండర్ హతమైనట్టు వార్తలు వచ్చాయి.