కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లోని పంప్హౌస్లో నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్హౌస్లో ఈ నెల 13 నుంచి 4 మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోయగా, సోమవారం �
కాళేశ్వరం కూలిందన్న వారి అసత్య ప్రచారాన్ని తుత్తునియలు చేస్తూ బాహుబలి మోటర్లు జలగర్జన చేశాయి. నీళ్లను ఎత్తిపోశాయి. ఎల్లంపల్లి నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి గోదావరి జలాలను తరలించాయి.
‘ఉత్తర తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కాళేశ్వరం పంపులను ఆన్ చేస్తే 15 జిల్లాలకు నీళ్లు అందుతాయి. అయినా మోటర్లు ఆన్ చేయడం లేదు. ఇకనైనా మోటర్లు ఆన్ చేయాలి.
ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చింది. కాళేశ్వరం మోటర్లు నడిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రుల హెచ్చరికలు, రైతుల నుంచి వచ్చిన డిమాండ్లకు తలొగ్గింది. మరోవైపు ఆదివారం మంత్రులు
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్ -2లో ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పరిధిలోని నంది మేడారం పంప్హౌస్లో అధికారులు మోటార్లు ఆన్ చేశారు. నంది మేడారంలో 4, 6వ మోటార్ల
‘కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్తే వినడం తప్పా ఇంతవరకూ చూడలేదు. దీన్ని చూసిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది’ అని పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో �
మనోడైతే ఏంచేసినా మంచిగనే ఉంటది. కానోడైతే చాలు.. కండ్ల ముందు కనిపిస్తున్నా సరే.. మేకను కూడా కుక్క అని ముద్ర వేయాలి. దేశంలో బీజేపీ నేతలు చేస్తున్న పనులన్నీ ఇట్లనే ఉంటయి. నోటికి ఏదొస్తే అదే మాట్లాడతరు. చేతికెం�