సూర్యకుమార్, గౌతం గంభీర్ శకానికి అద్భుత ఆరంభం లభించింది. టీ20 ప్రపంచ చాంపియన్ హోదాలో భారత్..శ్రీలంకపై ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. శనివారం జరిగిన తొలి టీ20 పోరులో టీమ్ఇండియా 43 పరుగుల తేడాతో ఘన వి�
Rahul Dravid : భారత హెడ్కోచ్గా గౌతం గంభీర్ (Gautam Gambhir) తొలి పరీక్షను ఎదుర్కొంటున్నాడు. లంకతో తొలి టీ20 మ్యాచ్కు ముందు మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) అతడికి ఓ వాయిస్ మెసేజ్ పంపాడు. ఆ సందేశాన్ని గంభీర్ వింటున్న వీ�
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భారత్కు ఐసీసీ ట్రోఫీ అందించిన రోహిత్ శర్మ వారసుడిగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, రాహుల్ ద్రవిడ్ నుంచి హెడ్కోచ్ పగ్గాలు అందుకున్న గౌతం గంభీర్కు కెప్టెన్�
Suryakumar Yadav : భారత జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుయార్ యాదవ్ (Suryakumar Yadav) తొలిసారి ప్రెస్ మీట్లో మాట్లాడాడు. శ్రీలంక(Srilanka)తో పొట్టి సిరీస్కు ముందు సూర్య మీడియాతో పలు ఆసక్తికర విసయాలు వెల్లడించాడు.
Ashish Nehra | 2022లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు హెడ్కోచ్గా వచ్చి తొలి ప్రయత్నంలోనే ఆ జట్టుకు కప్పును అందించాడు. అంతేగాక వరుసగా రెండు సీజన్లలోనూ టైటాన్స్ను ఫైనల్ చేర్చడంలో నెహ్రా పాత్ర ఎంతో కీలకం. దీంతో ద్ర�
Ashish Nehra | టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య ఎలాంటి సమస్య తనకు కనిపించడం లేదని భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా పేర్కొన్నారు.
భారత కొత్త కోచ్గా బాధ్యతలు స్వీకరించిన గౌతం గంభీర్ శిక్షణ మొదలుపెట్టాడు. ఈ నెల 27 నుంచి మొదలయ్యే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇప్పటికే శ్రీలంకకు చేరుకున్న టీమ్ఇండియా మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో పా
ఏ సిరీస్లో ఆడాలి..ఎందులో ఆడవద్దు అనేది ప్లేయర్ల ఎంపిక కాదని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్, నూతన కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశారు. వర్క్లోడ్ మేనేజ్మెంట్కు అనుగుణంగా ప్లేయర్ల రొటేషన్ జర
Team India : భారత జట్టు రెండు ఫార్మట్ల సిరీస్ కోసం శ్రీలంక (Srilanka)లో అడుగుపెట్టింది. హెడ్కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) నేతృత్వంలోని టీమిండియా బృందం సోమవారం లంకలో ల్యాండ్ అయింది.
Ajit Agarkar | పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ రేసులో హార్దిక్ పాండ్యా ఉన్నప్పటికీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీసీసీఐ.. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్కు ఆ బాధ్యతలు అప్పగించడం సంచలనం కలిగించింది. అయితే
Team India : పొట్టి ప్రపంచ కప్ విజేతగా భారత జట్టు ఆసియాలో తొలి పర్యటనకు సమాయత్తమవుతోంది. హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ఆధ్వర్యంలో జూలై 21 సోమవారం భారత బృందం లంక విమానం ఎక్కనుంది.