ఏ సిరీస్లో ఆడాలి..ఎందులో ఆడవద్దు అనేది ప్లేయర్ల ఎంపిక కాదని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్, నూతన కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశారు. వర్క్లోడ్ మేనేజ్మెంట్కు అనుగుణంగా ప్లేయర్ల రొటేషన్ జర
Team India : భారత జట్టు రెండు ఫార్మట్ల సిరీస్ కోసం శ్రీలంక (Srilanka)లో అడుగుపెట్టింది. హెడ్కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) నేతృత్వంలోని టీమిండియా బృందం సోమవారం లంకలో ల్యాండ్ అయింది.
Ajit Agarkar | పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ రేసులో హార్దిక్ పాండ్యా ఉన్నప్పటికీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీసీసీఐ.. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్కు ఆ బాధ్యతలు అప్పగించడం సంచలనం కలిగించింది. అయితే
Team India : పొట్టి ప్రపంచ కప్ విజేతగా భారత జట్టు ఆసియాలో తొలి పర్యటనకు సమాయత్తమవుతోంది. హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ఆధ్వర్యంలో జూలై 21 సోమవారం భారత బృందం లంక విమానం ఎక్కనుంది.
Team India Squad : శ్రీలంక పర్యటన కోసం భారత జట్టు ఎంపికపై సందిగ్ధం వీడింది. పొట్టి వరల్డ్ ప్రపంచ కప్ తర్వాత నుంచి నలుగుతున్న తుది బృందం కసరత్తు కొలిక్కి వచ్చింది. దాంతో భారత క్రికెట్ నియంత్రణ మం�
Team India | టీమిండియా హెడ్కోచ్గా గౌతమ్ గంభీర్ నియాకమయ్యారు. టీ20 వరల్డ్ కప్ హెడ్ కోచ్ పదవీకాలం ముగియడంతో రాహుల్ దవ్రిడ్ తప్పుకున్నాడు. ఆ తర్వాత జట్టు సహాయక సిబ్బందిని సైతం బీసీసీఐ పక్కన పెట్టింది. ఇప్�
Rohit Sharma| పొట్టి ప్రపంచకప్ ముగిశాక విశ్రాంతి తీసుకుంటున్న రోహిత్ శర్మ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. లంకతో వన్డే సిరీస్ ఆడాలని గంభీర్ చేసిన అభ్యర్థనపై అతడు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
Team India | టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న టీమిండియా సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా.. త్వరలో శ్రీలంకతో జరుగబోయే వన్డే సిరీస్లో ఆడాల్సిందేనా?