Gaurav Gogoi | నీట్-యూజీ (NEET-UG) పరీక్ష పేపర్ లీక్ కాలేదని చెప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అభ్యర్థులను అవమానించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) ఆరోపించారు.
Gaurav Gogoi | కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ను లోక్సభలో డిప్యూటీ లీడర్గా ఆ పార్టీ నియమించింది. లోక్సభలో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ లీడర్, చీఫ్ విప్, ఇద్దరు విప్లను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోన�
Gaurav Gogoi : నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ విషయంలో విచారణ జరిపించాలనే డిమాండ్పై బీజేపీ తీరు అత్యంత బాధ్యతారహితంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ అన్నారు.
Gaurav Gogoi | ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీపై కాంగ్రెస్ (Congress) పార్టీ మరోసారి విమర్శలు గుప్పించింది. మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విషయంలో ఆ పార్టీ తీరు మారదని దెప్పిపొడిచింది. అ
Gaurav Gogoi | ప్రధాని నరేంద్రమోదీకి సంకీర్ణ సర్కారును నడిపే లక్షణాలు లేవని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గౌరవ్ గొగోయ్ అన్నారు. ఆయన వచ్చే ఐదేళ్లలో పూర్తికాలం ప్రధానిగా కొనసాగడం సందేహాస్పదమే అని గొగోయ్ వ్యాఖ్య�
Gaurav Gogoi : రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేసినా దేశాన్ని ఏకం చేసేందుకు భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ గురువారం స్పష్టం చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో విపక్షం లక్ష్యంగా బుల్డోజర్ నడిపిస్తోందని వేటుకు గురైన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గ�
అస్సాం సీఎం హిమంత భార్యకు చెందిన కంపెనీకి పీఎం కిసాన్ సంపద యోజన పథకం కింద రూ.10 కోట్లు సబ్సిడీ మంజూరుచేయడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నది. చిన్న, సూక్ష్మ, మధ్య స్థాయి పరిశ్రమ యూనిట్లను వదిలేసి, స�
Riniki Bhuyan Sarma: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్పై అస్సాం సీఎం భార్య రినికి 10 కోట్ల పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగినట్లు రినికిపై కాంగ్రెస్ నేత ఆరోపణలు చేశా�
Gaurav Gogoi | మణిపూర్లో హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ విమర్శలు గుప్పి�
అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో (Manipur) ఇండియా కూటమికి చెందిన ఎంపీలు పర్యటించనున్నారు. శని, ఆదివారాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను అంచనావేయనున్నారు.