కాంగ్రెస్ నేతలు జితేంద్ర సింగ్, భూపేశ్ బఘేల్, గౌరవ్ గొగొయ్లపై రూ.500 కోట్లకు సోమవారం పరువు నష్టం దావా వేసినట్టు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మంగళవారం ఎక్స్లో పోస్ట్ చేశారు. తన కుటుంబం భూ కబ్జాకు పాల�
Assam CM | లోక్సభ (Lok Sabha) లో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగొయ్ (Gaurav Gogoi) పై అస్సాం సీఎం (Assam CM) హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) తీవ్ర విమర్శలు చేశారు. గొగోయ్కి, ఆయన భార్యకు పాకిస్థానీ ఏజెంట్ అలీ తౌఖీర్ షేక్ (Ali Tauqueer Sheik) తో సంబంధ
Gaurav Gogoi | ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) పై ప్రతిపక్ష కాంగ్రెస్ (Congress) తీవ్ర విమర్శలు చేసింది. లోక్సభ (Lok Sabha) లో వందేమాతరంపై చర్చ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలను.. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష ఉప �
Nitin Gadkari | కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రయాణించిన కారు 130 కిలోమీటర్ల వేగంతో ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వేపై ప్రయాణించింది. వైరల్ అయిన ఈ వీడియో క్లిప్ను కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప�
Gaurav Gogoi | పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror attack) పై మంగళవారం లోక్సభలో గంటన్నరపాటు మాట్లాడిన హోంమంత్రి.. తన హోంశాఖ వైఫల్యం గురించిగానీ, దాడి ఘటనకు నైతిక బాధ్యత వహిస్తున్నాననిగానీ ఒక్క మాట కూడా మాట్లడకపోవడం దురదృష్టకరమన
Gaurav Gogoi: ఆపరేషన్ సింధూర్ గురించి రక్షణ మంత్రి రాజ్నాథ్ చాలా విషయాలు చెప్పారని, కానీ పెహల్గామ్కు ఎలా ఉగ్రవాదులు వచ్చారో చెప్పలేదన్నారు. లోక్సభలో చర్చ సమయంలో మాట్లాడుతూ మతం ఆధారంగా ప్ర�
Gaurav Gogoi | అస్సాం (Assam) ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC) అధ్యక్షుడిగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) నియమితులయ్యారు. అస్సాం పీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఇతర కమిటీల అధ్యక్షులను నియమి
Himanta Biswa Sarma | కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్కు పాకిస్థాన్తో సంబంధాలు ఉన్నాయని పదే పదే ఆరోపిస్తున్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆదివారం మరోసారి తన వాదనను పునరుద్ఘాటించారు. తాను చెప్పింది ఏదైనా తప్పు �
వక్ఫ్ (సవరణ) బిల్లుపై బుధవారం లోక్సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. బిల్లును రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించిన విపక్షాలు ముస్లింలను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించగా, అ�
Gaurav Gogoi | బడ్జెట్లో ఏ మాత్రం పస లేదని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ విమర్శించారు. గడిచిన పదేళ్లలో ఇదే అత్యంత బలహీనమైన బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్లో సామాన్యులకు మేలు చేసే అంశం ఏమున్నదని ప్రశ్ని�
Gaurav Gogoi | నీట్-యూజీ (NEET-UG) పరీక్ష పేపర్ లీక్ కాలేదని చెప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అభ్యర్థులను అవమానించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) ఆరోపించారు.