Gaurav Gogoi : రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేసినా దేశాన్ని ఏకం చేసేందుకు భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ గురువారం స్పష్టం చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో విపక్షం లక్ష్యంగా బుల్డోజర్ నడిపిస్తోందని వేటుకు గురైన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గ�
అస్సాం సీఎం హిమంత భార్యకు చెందిన కంపెనీకి పీఎం కిసాన్ సంపద యోజన పథకం కింద రూ.10 కోట్లు సబ్సిడీ మంజూరుచేయడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నది. చిన్న, సూక్ష్మ, మధ్య స్థాయి పరిశ్రమ యూనిట్లను వదిలేసి, స�
Riniki Bhuyan Sarma: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్పై అస్సాం సీఎం భార్య రినికి 10 కోట్ల పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగినట్లు రినికిపై కాంగ్రెస్ నేత ఆరోపణలు చేశా�
Gaurav Gogoi | మణిపూర్లో హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ విమర్శలు గుప్పి�
అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో (Manipur) ఇండియా కూటమికి చెందిన ఎంపీలు పర్యటించనున్నారు. శని, ఆదివారాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను అంచనావేయనున్నారు.