గంజాయి స్మగ్లింగ్లో ఇబ్బందులు ఎదురవుతుండడంతో గంజాయి నూనె(హాష్ ఆయిల్)పై డ్రగ్ స్మగ్లర్లు దృష్టి పెట్టారు. ఏపీ, ఒడిశా రాష్ర్టాల నుంచి గంజాయి హైదరాబాద్తో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్
హైదరాబాద్లో రౌడీషీటర్లు కొత్త దారి ఎంచుకుంటున్నారు. ఇప్పటిదాకా సాగిన స్థిరాస్తి వ్యాపారంలో లాభాలు మందగించడంతో స్మగ్లర్లుగా మారారు. గంజాయి అక్రమ రవాణాపై దృష్టి పెట్టారు. మహారాష్ట్ర నుంచి గంజాయి తెచ్చ�
మహారాష్ట్ర కేంద్రంగా నగరంలో గంజాయి విక్రయాలు జరుపుతున్న ఆరుగురు సభ్యులు గల ముఠాను ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.4లక్షల విలువ చేసే రూ.6.47 కేజీల గంజాయిని స్వాధీనం చే సుకు�
ఒడిశా నుంచి పూణేకు గంజాయిని బస్తాల్లో తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు మంగళవారం పట్టుకొని అరెస్టు చేశారు. డీసీపీ ప్రసాదరావు ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి పర్యవేక్షణలో సీఐ సంజీవ్, ఎస్సై నా
గంజాయి, క్లోరోఫామ్, అల్ఫ్రాజోలం వంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశించారు.
మత్తు పదార్థాల రవాణా, విక్రయా�
ఒడిశా నుంచి నగరానికి గంజాయి తరలిస్తున్న ముగ్గురిని చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నాడు. వారి నుంచి 57 కిలోల గంజాయితోపాటు మహింద్రా ఎక్స్యూవీ కారు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకు
జిల్లాలో గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది. కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు వద్ద ఎక్సైజ్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో 4.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప�
ద్విచక్రవాహనంపై గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అత్తాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి వాహనం, రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం అత్తాపూర్ పిల్లర్
ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో గంజాయి గుప్పుమంటున్నది. ఎక్కువగా ఇంజినీరింగ్, జూనియర్, డిగ్రీ కళాశాలలు ఉండడంతో యువత, విద్యార్థులను టార్గెట్ చేస్తూ మత్తులోకి దించుతున్నారు.
ఒడిశా నుంచి మహారాష్ర్టాలోని షోలాపూర్కు గంజాయి తరలిస్తున్న ముగ్గురిని ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ, చౌటుప్పల్ పోలీసులు కలిసి మంగళవారం రాత్రి పంతంగి టోల్ప్లాజా వద్ద పట్టుకున్నారు. నిందితుల నుంచి 80.30లక్ష
జిల్లాలో గంజాయి రవాణా కట్టడికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని సీపీ సునీల్దత్ ఆదేశించారు. ‘మాదకద్రవ్యాలు, గంజాయి సరఫరా, చట్టవ్యతిరేక కార్యకలాపాలు అడ్డుకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పెండింగ్ గ�
గంజాయిని రవాణా చేసినా, విక్రయాలు జరిపినా కఠిన చర్యలు తప్పవని నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 39 కేసుల్లో రూ. 5.10 కోట్ల విలువైన 2,043 కేజీల గంజాయి పట్టు�