మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో వినాయక నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాథులు సోమవారం గంగమ్మ ఒడికి చేరారు.
గణేశ్ నిమజ్జనం ఫైనల్ డేకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ సారి సోమవారం మిలాద్ ఉన్ నబీ, మంగళవారం నిమజ్జన శోభాయాత్ర ఉండగా, 17న ప్రభుత్వం ప్రజాపాలన అంటూ పబ్లిక్ గార్డెన్లో, కేంద్ర ప్రభుత్వం తెల
నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. నాంపల్లి భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ మైదానంలో �
వినాయక నిమజ్జనోత్సవాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు అధికారులు విగ్రహాల నిమజ్జన ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు భారీ క్రేన్లను అందుబాటులో ఉంచారు. భక్తుల�
గణేశ్ నిమజ్జనానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 17 నిర్వహించనున్న నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. శోభాయాత్ర మార్గంలో ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ప�
హుస్నాబాద్ నియోజకవర్గంలో వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చ�
వినాయక చవితి పండుగ వచ్చిందంటే వాడవాడకు గణనాథుల విగ్రహాలు కొలువుదీరుతాయి. ఒకప్పుడు కాలనీ మొత్తం ఒకటీ రెండు మాత్రమే ఉండగా ఎవరికి వారు విగ్రహాలు పెడుతుండడంతో ఏటా వీటి సంఖ్య పెరుగుతూనే ఉన్నది.
భద్రాచలం గోదావరి నదికి నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశామని ఎస్పీ రోహిత్రాజ్ అన్నారు. శనివారం నిమజ్జనం జరిగే ప్రదేశాలను ఆయన ఏఎస్పీ అంకిత్కుమార్, ఉత్సవకమ
నగరంలో 17న జరిగే గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ తెలిపారు. బాలాపూర్ విఘ్నేశ్వరుడిని శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రప
గణేశ్ నిమజ్జనోత్సవం శాంతియుత వాతావరణంలో విజయవంతమయ్యేలా అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు.
గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో రెండ్రోజుల పాటు మద్యం షాపులు, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు. ఈ మేరకు శుక్ర�
జిల్లాలో గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేందుకు సంబంధిత అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వినాయక నిమజ�
వచ్చే వారం జరిగే గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ఊరేగింపులకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లపై జోన్ల వారీగా వరుస సమీక్షలు నిర్వహిస్తూ.. దృఢ సంకల్పంతో పనిచేయండి.. మీ వెంట నేనున్నాను.. అంటూ హైదరాబాద్ పోలీస�