వినాయక నిమజ్జనం సందర్భంగా వెలువడిన అవశేషాల వెలికితీత పనులను పూర్తి చేసి.. ‘క్లీన్ హుస్సేన్సాగర్'గా మార్చేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ చర్యలు వేగవంతం చేశాయి. గణేశ్ నిమజ్జనం పురస్కరించుకుని వినాయక �
గణేశ్ నిమజ్జనం.. ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది భిన్నంగా జరిగింది. భారీ గణనాథుల శోభాయాత్రల ‘మహా’ సంబురం ముందుగా ముగించారు. గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రక్రియలో భాగంగా అన్ని విభాగాల అధికారుల సమన్వయంత�
నగరంలో ప్రశాంత వాతావరణంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. పోలీసుల వ్యూహం ఫలించింది. అనుకున్న సమయానికి కీలకమైన ఖైరతాబాద్ గణేనాథుడిని మధ్యాహ్నం ఒకటిన్నరకు, బాలాపూర్ గణేశుడిని 4.30 గంటలక�
వినాయక నిమజ్జనం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వినాయక మండపాల నిర్వాహకులు స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు అన్నదానాలు చేశారు.పలు చోట్ల లడ్డూ వేలం పాటలు జోరుగా నిర్వహించారు. వేల నుంచి
జిల్లా వ్యాప్తంగా బుధవారం గణేశ్ నిమజ్జనం కనుల పండువగా నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో వినాయకులకు నవరాత్రులు విశేష పూజలు చేసిన భక్తులు వచ్చే సంవత్సరం వరకు తమను చల్లంగా చూడాలని వేడుక�
నవరాత్రులు పూజలందుకున్న వినాయడికి బుధవారం వీడ్కోలు పలికేందుకు భక్తులు సిద్ధమయ్యారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో శోభాయాత్ర, నిమజ్జనానికి గణేశ్ ఉత్సవ కమిటీ, జిల్లా యంత్రాంగం అధికారులు ఏర్పాట్లు పూర్తి చ�
వినాయక ఉత్సవాల్లో భాగంగా ఆయా గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాగా, వినాయకుడి ప్రతిష్ఠాపన అనంతరం కొందరు 5 రోజుల్లో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కడెం మండలంలోని కన్న�
గ్రేటర్లో వినాయక ప్రతిమల నిమజ్జన కోలాహలం ఊపందుకున్నది. ఈ నెల 18 నుంచి 28వ తేదీ వరకు గణేశ్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన 74 మినీ కొలనుల వద్ద వినాయక ప్రతిమలను నిమజ్జన
గణేశ్ నవరాత్రులు, నిమజ్జనాల సందర్భంగా ప్రతి రోజు రాత్రి పోలీసు అధికారులు గణేశ్ మండపాల వద్ద తప్పనిసరిగా బందోబస్తును పర్యవేక్షించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
4 రాష్ర్టాల్లో 29 మంది మృతి ఒక్క మహారాష్ట్రలోనే 19 మంది మృత్యువాత న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: దేశవ్యాప్తంగా వినాయక నిమజ్జనం అట్టహాసంగా జరిగింది. అయితే పలుచోట్ల అపశ్రుతి చోటుచేసుకున్నది. నాలుగు రాష్ర్టాల్లో 29
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం పరిధిలో రేపు (శుక్రవారం) జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెల్లడించారు. గణేశ్ నిమజ్జనం దృష్ట్యా రాష్�