శివనగర్లోని వినాయక ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిర్వహించిన లడ్డు వేలం (Ganesh Laddu) ఆకట్టుకుంది. ఈ వేలంలో స్థానిక వ్యాపారవేత్త అయిన నవీన్ కుమార్ రూ.2,50,116కు లడ్డూను దక్కించుకున్న�
గ్రేటర్లో లంబోదరుడి లడ్డూకి విశేషమైన ఆదరణ వస్తున్నది. ఏటా ఘనంగా నిర్వహించే గణేశ్ ఉత్సవాల్లో ఆనవాయితీగా నిర్వహించే లడ్డూ ప్రసాదాన్ని భక్తులు పోటీ పడి మరీ కొనుగోలు చేస్తున్నారు. గతేడాది కంటే అధిక ధరకై�
గణేష్ ఉత్సవాల్లో లడ్డూ వేలానికి (Ganesh Laddu Auction) ప్రత్యేకత ఉన్నది. లంబోధరుడితోపాటు నవరాత్రులు పూజలు అందుకున్న లడ్డూని భక్తులు విశేషంగా భావిస్తారు. దానిని దక్కించుకోవడానికి ఎంతైనా వెచ్చిస్తుంటారు. ఇందులో భాగ�
Telangana | గంగా యుమున తెహజీబ్కు ప్రతీక తెలంగాణ. వందల ఏండ్లుగా కులమతాలకు అతీతంగా ఈ గడ్డన శాంతి, సామరస్యంతో జీవిస్తూ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు. మతసామరస్యానికి పెట్టింది పేరు తెలంగాణ రాష్ట్రం. అందుకు ఎన్నో ఉ
పదకొండు రోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాథులు శుక్రవారం రాత్రి నిమజ్జనానికి తరలి వెళ్లారు. మండపాల్లో వినాయకులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన నిర్వా హకులు ఆజాద్నగర్, యాదవ్నగర్, గాంధీచౌక్ మీదుగా శోభ
నగరంలో గణపతి లడ్డూ వేలం అ‘ధర’హో అన్నట్లుగా సాగింది. గల్లీ నుంచి మొదలుకుంటే బడా గణేశుడి వరకు లడ్డూ దక్కించుకునేందుకు పోటాపోటీగా పాల్గొన్నారు. నవరాత్రుల కంటే చివరి రోజున జరిగే లడ్డూ వేలం నిర్వహణ ప్రత్యేక
హైదరాబాద్ నగర శివారు పరిధిలో బండ్లగూడ సన్ సిటీలోని కీర్తి రిచ్మండ్ విల్లాలో గణేశ్ లడ్డూ వేలంలో దేశంలోనే రికార్డు స్థాయి ధర పలికింది. రూ.1.26 కోట్లకు ఆ కాలనీకి చెందిన బాల్గణేశ్ గ్రూప్ లడ్డూను కైవసం �
విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి ప్రసాదం అంటే భక్తులకు పరమ పవిత్రం. ఆ లడ్డూ తింటే వినాయకుడి కరుణ కటాక్షాలు లభిస్తాయని నమ్మకం. అందుకే నవరాత్రులపాటు పూజలందుకున్న గణేశుడి చేతిలో ని లడ్డూను దక్కించుకునేందు