ప్రకృతిలో మమేకమవుతూ నేలా, నీరూ, చెట్టూ.. పుట్టా.. తదితర వాటిని ఆరాధించడం మన సంస్కృతిలో అనాదిగా వస్తున్న ఆచారం. హిందువుల పండుగల్లో వినాయక చవితికి ఎంతో ప్రాధాన్యం ఉంది.
ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి. నీటి నుంచి భూమి ఏర్పడింది. భూమి జడపదార్థం. నీరు ప్రాణాధార శక్తి. ఈ రెండు పదార్థాలు కలవటం వల్ల అంటే.. జడపదార్థమైన భూమి చైతన్యం కలిగిన నీళ్లత
దేశంలోనే అతి పెద్ద ఏకశిలా వినాయక విగ్రహం తిమ్మాజిపేట మండలం ఆవంచలో ఉంది. 9వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహానికి మందిర నిర్మాణం అప్పటి నుంచి వాయిదా పడుతూనే ఉన్నది.
గణపతి నవరాత్రోత్సవాలకు ఊరూవాడా సిద్ధమైంది. ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు కొలువయ్యే వేళ రానే వచ్చింది. నేడు శనివారం వినాయక చవితిని పురస్కరించుకొని వాడవాడలా గణనాథులు కొలువుదీరనుండగా తొమ్మిది రోజుల పాటు పూజా �
అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక గణేశ్ నవరాత్రోత్సవాలకు సర్వం సిద్ధమైంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. ఊరూవాడా కొలువుదీరనున్న బొజ్జ గణపయ్య.. భారీ సెట్టింగులతో కనువిందు చేసే మ
ఆసనం సమర్పయామి (పువ్వులను పసుపు గణపతి వద్ద ఉంచి, కింది మంత్రం చదువుతూ నీళ్లు సంప్రోక్షించాలి) హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ఉపచారిక స్నానం సమర్పయామి.
సర్వ విఘ్నాలు తొలిగించే దేవుడు వినాయకుడు. ఆ ఆదిదేవుడిని కొలిచే వేళైంది. నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేందుకు భక్తజనం సిద్ధమైంది. శనివారం గణేశుడు కొలువుదీరనుండగా, ఊరూరా మండప
FSSAI certified prasadam | చవితి సందర్భంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ కొత్త రూల్ అక్కడ రాజకీయ దుమారం రేపుతుంది. గణనాథుని ప్రతిష్ఠించినా సరే పూజ చేసుకోండి గానీ.. ప్రసాదాలు మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు దృవీకరించాకే భక్తులక�
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది 5 లక్షల మట్టి విగ్రహాలను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పీసీబీ శాఖలు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాయి. మట్టి గణపతులనే పూజిద్దామంటూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేం�
వచ్చే నెల 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరిగే గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, అందరు సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.