రానున్న గణేశ్ ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, శాంతియుత వాతావరణంలో జరిగేలా భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సహకారం అందించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్
వినాయక చవితి పండుగ వచ్చిందంటే వాడవాడకు గణనాథుల విగ్రహాలు కొలువుదీరుతాయి. ఒకప్పుడు కాలనీ మొత్తం ఒకటీ రెండు మాత్రమే ఉండగా ఎవరికి వారు విగ్రహాలు పెడుతుండడంతో ఏటా వీటి సంఖ్య పెరుగుతూనే ఉన్నది.
ఐదు రోజులు ఘనమైన పూజలందుకున్న గణప య్యకు బుధవారం భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. రంగు రంగుల కాగి తాలు, పూలు, విద్యుద్దీపాలతో అలంకరించిన వాహనాల్లో వినాయక విగ్రహా లను ఉంచి కన్నుల పండువగా శోభయాత్ర నిర్వహించ�
ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి నేటి నుంచి నవరాత్రుళ్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 70 ఏండ్ల ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రస్థానంలో తొలిసారి 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పైన మట్�
గణేశ్ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుకొనేందుకు భాగ్యనగరం సిద్ధమైంది. గల్లీగల్లీలో గణనాథుడు కొలువుదీరనున్నాడు. తొమ్మిది రోజుల పాటు వైభవంగా పూజలందుకోనున్నాడు. నేటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు జరిగే ఉత్సవా
వినాయక చవితి పండుగంటే చిన్నా, పెద్దా అందరికీ ఆనందమే. పాలవెల్లి అలంకారం ఒక ముచ్చట. కరిరాజముఖుడి పూజకు పత్రాలు సేకరించడం మరో క్రతువు. కుడుములు, ఉండ్రాళ్లు, పానకం, వడపప్పు ఇలా ఎన్ని నైవేద్యాలో..
దేశంలోనే అతి పెద్ద ఏకశిలా వినాయక విగ్రహం తిమ్మాజిపేట మండలం ఆవంచలో ఉంది. 9వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహానికి మందిర నిర్మాణం అప్పటి నుంచి వాయిదా పడుతూనే ఉన్నది.
గణపతి నవరాత్రోత్సవాలకు ఊరూవాడా సిద్ధమైంది. ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు కొలువయ్యే వేళ రానే వచ్చింది. నేడు శనివారం వినాయక చవితిని పురస్కరించుకొని వాడవాడలా గణనాథులు కొలువుదీరనుండగా తొమ్మిది రోజుల పాటు పూజా �
నగరంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. పొద్దం తా ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడగా రాత్రివేళ కుండపోత పోసింది. ఒక్కసారిగా కురిసిన వానతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మొన్నటి వర్షాలతోనే లోతట్టు ప్రాంతాల్లో�
అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక గణేశ్ నవరాత్రోత్సవాలకు సర్వం సిద్ధమైంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. ఊరూవాడా కొలువుదీరనున్న బొజ్జ గణపయ్య.. భారీ సెట్టింగులతో కనువిందు చేసే మ