BRS MPs | న్యూఢిల్లీ : ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా విత్ డ్రా ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు, సేవ�
దేవి నవరాత్రుల ముసుగులో కోల్కతాలో జాతిపిత గాంధీని అసురుడిగా చిత్రీకరించి అవమానించడంపై ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. అఖిల భారత హిందూ మహాసభ ఏర్పాటు చేసిన మండపంలో మహాత్ముడిని పోలిన బొమ్మను ఏర్పాటు చేయడంపై తీ
గాంధీ దవాఖాన ముందు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 16 అడుగుల గాంధీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ అక్టోబర్ 2న ఆవిష్కరిస్తారని, గాంధీ వైద్య కళాశాల ప్రాంగణంలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారని రాష�
Minister harish rao | ముషీరాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేస్తున్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని అక్టోబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ విగ్రహాన్ని మంత్రులు హరీశ్ర�
Minister Talasani |అక్టోబర్ 2 న సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్ ముందు ఏర్పాటు చేస్తున్న గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంల�
లక్నో: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర పార్టీ నేతలు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో జీపీవోలోని గాంధీ విగ్రహం వద్ద సోమవారం మౌన దీక్ష చేపట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మి�