Rekha Gupta | ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) రేఖాగుప్తా (Rekha Gupta)పై రెండు రోజుల క్రితం దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత సీఎం తొలిసారి ఓ పబ్లిక్ ఈవెంట్కు హాజరయ్యారు.
గోల్కొండ చౌరస్తా సమీపంలో ఉన్న చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కార్యాలయాన్ని నారాయణగూడ మెట్రో పిల్లర్ 1177 , నారాయణగూడ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న పోలీస్ క్వార్టర్స్కు మార్చారు.
Hyderabad | హైదరాబాద్ గాంధీనగర్ డివిజన్లో గత 15 రోజులుగా స్ట్రీట్ లైట్లు వెలగడం లేదు. విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో జవహర్నగర్ గీతాంజలి హైస్కూల్ లైన్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై సంబ�
సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్ వాసుల గోస తీరింది. సర్వే నంబర్ 909లో క్రయ విక్రయాలకు అనుమతి వచ్చింది. 2007లో సుల్తానాబాద్లో పనిచేసిన ఓ తహసీల్దార్ చేసిన తప్పిదంతో ఇక్కడి ఇండ్లు జాగలన్నీ ప్రొహిబిషన్ �
సుల్తానాబాద్ మున్సిపాలిటీ గాంధీ నగర్లోని భూమిపై 17 ఏండ్ల క్రితం ఓ అధికారి జారీ చేసిన నిర్లక్ష్యపూరితంగా జారీ చేసిన ఆదేశాలకు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిష్కారం చూపారు. ఆ భూముల క్రయ విక్రయాలకు �
ఎన్డీఏ కూటమికి తొలి విజయం దక్కింది. గుజరాత్లోని గాంధీనగర్ నుంచి పోటీచేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) గెలుపొందారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్భాయ్పై 3,96,512 ఓట్ల తేడాతో విజయం సాధిం�
ముషీరాబాద్లో (Musheerabad) ఇండ్ల కూల్చివేతతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. గాంధీనగర్ డివిజన్లోని స్వామి వివేకానంద నగర్లో దళితులకు సంబంధించిన ఇండ్లను జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం ఉదయం కూల్చివేశారు.
Defense Expo-2022 | దేశీయ ఆయుధసంపత్తిపై ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్పాండే విశ్వాసం వ్యక్తం చేశారు. గుజరాత్ గాంధీనగర్లో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్పో-2022లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వదేశీ పరిజ్ఞానంత�
Minister Koppula Eshwar | గుజరాత్లోని సబర్మతి ఆశ్రమాన్ని గురువారం రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం సందర్శించారు. హైదరాబాద్ నగరం హుస్సేన్ సాగర్ తీరంలో దేశంలో ఎక్కడా లేని విధంగా రాజ్యాంగ నిర్మాత డ
Cabinet Oath | గుజరాత్లో 24 మంది మంత్రుల ప్రమాణస్వీకారం | గుజరాత్ కేబినెట్ కొలువుదీరింది. మాజీ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు జితు వాఘని సహా 24 మంది మంత్రులుగా గురువారం ప్రమా�