CM KCR | కామారెడ్డి ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ నేత గంప గోవర్దన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు ఆయనే చొరవ తీసుకున్నారని తెలిపారు. ' మీరు తప్పకుండా రావాలి.. ఇక్కడ నిలబడాలి. కామ�
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మరికాసేపట్లో కామారెడ్డిలో (Kamareddy) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే గజ్వేల్ (Gajwel) నామినేషన్ వేసిన ముఖ్యమంత్రి మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామపత్రాలను సమ
కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ పటిష్ట వ్యూహంతో ముందుకెళ్తున్నది. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది.
కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో రాష్ట్రం దృష్టంతా ఇక్కడే ఉంది.. దేశంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చి కామారెడ్డి బిడ్డలు రికార్డు సృష్టించాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ �
కామారెడ్డి (Kamareddy) జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన జిల్లా స్వాగత తోరణాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో (Minister Prashanth Reddy) కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించ�
కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా బాల్కొండ నియోజకవర్గంలోని మెం డో రా మండ�
ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు వివిధ అంశాలపై శాసనసభలో గళమెత్తారు. జీరో అవర్లో పలు ప్రశ్నలను లేవనెత్తారు. కాళేశ్వరం 22 ప్యాకేజీ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్
Gampa Govardhan | మలివిడత తెలంగాణ ఉద్యమం అహింస విధానంలో జరిగిందని, ఉద్యమ నేత కేసిఆర్ శాంతియుతంగా పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావే�
రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట్లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గురువారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. యువకులతో కలిసి కబడ్డీ, వాలీబాల్ ఆడి వారిలో ఉత్సాహం నింపారు.
Minister KTR | ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు. గంప గోవర్ధన్కు, ఆయన కుటుంబ సభ్యులకు
ఉద్యోగం సాధించేవరకూ విశ్రమించొద్దని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీ కోచింగ్ స�
అటవీ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉన్నదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మాచారెడ్డి మండలంలోని బంజపల్లి, మర్రితండా గ్రామాల్లో అటవీ భూములను ఎఫ్డీవో శ్రీనివాస్రావుతో కలిసి శనివారం ఆ�
కామారెడ్డి : కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, కామారెడ్డి, బీబీపేట్, రాజంపేట, రామారెడ్డి మండలాలకు చెందిన లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ స�