వర్షాలు పడకపోవడంతో రైతులు పంటల సాగు కు ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో గ్రామస్తులందరూ కలిసి వరుణ దేవునికి పూజలు నిర్వహించారు. కప్పల పెళ్లిలు చేసి ఇంటింటా తిరిగి కప్పతల్లి ఆటలాడారు.
ద, మద్యతరగతి వర్గాలకు కార్పొరేట్ స్థాయి విద్యనందించే లక్ష్యంతో మండల కేంద్రంలో నాటి ఐటీ పురపాలక శాఖ మంత్రి, ప్రస్తుత ఎంఎల్ఏ కేటీఆర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలను సకల వసతులతో నిర్మింపజేశారు.
Harish Rao | విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు అంతే ముఖ్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్రావు తెలిపారు. సిద్దిపేట విపంచి కళానిలయంలో ఇక్రా ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవంలో హరీశ్రావు
తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుతోపాటు ఆటలు, పాటలు.. ఇలా వారికి ఆసక్తి ఉన్నవాటిపై శిక్షణ ఇప్పిస్తుంటారు. కానీ, ఆర్థికపరమైన అంశాల గురించి ఎక్కువగా చర్చించరు. వాటిపైన పిల్లలకు అవగాహన కల్పించరు. కొందరైతే.. పి�
ప్రత్యేకంగా స్పోర్ట్స్ పీరియడ్.. వారానికి 10 గంటలు ఆటలకే. దీంట్లో పదో తరగతి వారికి కూడా మినహాయింపేమీ లేదు. ఇవి బడుల్లో ఆటలను ప్రోత్సహించేందుకు పాఠశాల విద్యాశాఖ అమలుచేయనున్న నిబంధనలు.
జ్ఞాపకం... మనసు పొరల్లో రికార్డ్ చేసిన ఓ సందర్భం మాత్రమే కాదు. అలా ఉండేందుకు మెదడేమీ హార్డ్ డిస్క్ కాదు. జ్ఞాపకంతోపాటు దాని తాలూకు ఉద్వేగాలు కూడా నిలిచి ఉంటాయి. రంగు, రుచి, వాసనలు తోడవుతాయి.
చేతులు లేకున్నా ఆర్చరీలో సంచలన విజయాలతో పతకాల పంట పండిస్తున్న పారా ఆర్చర్ శీతల్ దేవి శారీరకంగా అన్ని అవయవాలూ సకమ్రంగా ఉండి పూర్తి ఫిట్నెస్తో ఉన్న ఆర్చర్లతో పోటీపడటమే గాక పతకం కూడా నెగ్గి ఔరా అనిపిం�
Health Tips | శారీరక ఆనందంతోపాటు మానసిక ఉల్లాసాన్ని అందించేది కళ. చక్కని సంగీతం హాయినిస్తుంది. అలాగే నృత్యం, చిత్రకళ, ఇతర లలిత కళలు మనిషి ఎదుగుదలకు దోహదం చేస్తాయి. జ్ఞ్ఞానేంద్రియాలను ప్రేరేపించే ఈ కళలతో మనసుకు కూ
Playgrounds: కేరళ హైకోర్టు ఇటీవల కఠిన తీర్పును ఇచ్చింది. సరైన ప్లేగ్రౌండ్ లేని స్కూళ్లను మూసివేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేరళ ఎడ్యుకేషన్ రూల్స్ ప్రకారం స్కూళ్ల నిర్మాణం ఉండాలని ఆ తీ�
క్రీడలు జాతీయ సమైక్యతాభావాన్ని పెంచుతాయని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని పెద్దమంగళారం గ్రామంలో ఉన్న తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల/కళాశాలలో మూడు రోజులపాటు జరుగనున్న జిల్లా స్థాయి గ�
‘చదువును పక్కన పెట్టి తరచూ సెల్ఫోన్లో ఎందుకు చాటింగ్ చేస్తున్నావంటూ’ తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స
తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి క్రీడల సందడి ప్రారంభం కానుంది. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం, వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు చీఫ్ మినిస్టర్స్ (సీఎం కప్ -2023) క్�