ములకలపల్లి: ములకలపల్లి సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడల్లో బంగారు పతకాలు సాధించారు. 9 బంగారు పతకాలను సాధించి కళాశాల ప్రతిష్టను మరింతగా పెంచారు. గురుకులం ప్రి�
ఎర్రగడ్డ, నవంబర్ 16: బోరబండ డివిజన్ పెద్దమ్మనగర్లోని నాట్కో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. బాలబాలికలు తెలంగాణ సంప్రదాయాలు కళ్లకు కట్టే విధంగా లఘు నాటికను ప్రద
అది కూడా వారాంతాల్లోనే చైనా కఠిన నిబంధనలు బీజింగ్, ఆగస్టు 30: పిల్లలు ఆన్లైన్ వీడియో గేమ్లు ఆడటంపై చైనా కఠినమైన నిబంధనలు విధించింది. వారాంతాల్లో, సెలవు రోజుల్లో కేవలం ఒక గంట మాత్రమే వీడియో గేమ్లు ఆడుక�
రేసింగ్ గేమ్స్కున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఉన్నచోటు నుంచి కదలకుండా సూపర్ బైక్లు, స్పీడ్ కార్లను మునివేళ్లతో శాసించడంలో ఉన్న మజాయే వేరు. ఆటలో మరింత లీనమయ్యేందుకు పర్ఫెక్ట్ వేదిక అవసరం. ఇందుకోసం �
పబ్జీకి ఇండియన్ అవతార్గా వచ్చిన బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్.. వచ్చి రాగానే సంచలనాలు సృష్టించింది. ప్లే స్టోర్లో కేవలం వారం రోజుల్లోనే 3 కోట్లకు పైగా గేమింగ్ ప్రియులు ఈ గేమ్ను డౌన్�
గేమింగ్ ప్రియులకు పబ్జీ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో మొబైల్స్కు అతుక్కుపోయి మరీ ఈ గేమ్ను ఆడేవారు. కానీ భద్రత కారణాల రీత్యా పబ్జీని కేంద్రం ప్రభుత్వం బ్యాన్ చేసి
ఎల్బీనగర్, మే 19: భారత ఆన్లైన్ అబాకస్ కాంపిటీషన్ నేషనల్ ప్రోడిజీ -2021లో తెలంగాణ విద్యార్థులు సత్తా చా టారు. దేశంలోని 20 రాష్ర్టాలు నుంచి 27 వేలమంది విద్యార్థులు పోటీపడ్డారు. హైదరాబాద్ చైతన్యపురికి చెంది
మొబైల్ ఫోన్ | మొబైల్ ఫోన్ల మాయలోపడి యువత జీవితాలను ఆగం చేసుకుంటున్నది. ఫోన్లో ఆటలాడొద్దని తల్లిదండ్రులు మందలించడంతో ఏడో తరగతి విద్యార్థి నిర్మాణంలో ఉన్న ఓ