Minister Jagadish Reddy : పిండాలు పెట్టి ప్రజలను హింసించిన చరిత్ర కాంగ్రెస్, టీడీపీలదే..దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ అదే పని చేస్తున్నదని. రేవంత్ రెడ్డి ప్రజలకు పిండాలు పెట్టిన టీడీపీ,కాంగ్రెస్లకు చెందిన వాడు కనుకే పి
Revanth Reddy | సిగ్గూఎగ్గు లేకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి శవ రాజకీయం చేస్తున్నారు. ప్రజాగాయకుడు గద్దర్ మరణాన్ని కూడా రాజకీయంగా వాడుకునే కుటిలయత్నం చేస్తున్నారు. అధికార లాంఛనాలతో గద్దర్ అంత్యక్రి
Y Satish Reddy | పీడిత ప్రజల కోసం, తెలంగాణ సాధన కోసం పోరాడిన వీరుడు గద్దర్.. ఆయన మరణాన్ని రాజకీయాలకు వాడుకుంటున్న నీచుడు రేవంత్ రెడ్డి అని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓ�
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ (Zaheeruddin Ali khan) కుటుంబ సభ్యులను మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) పరామర్శించారు.
మూగబోయిన గొంతులో రాగమెవరూ తీసెదరో.. జీరబోయిన గొంతులో జీవమెవరూ పోసెదరో.. ఆ చిన్నబోయిన సేతికర్రతో సాము ఎవరూ సెసదరో.. ఆ తెగిపోయిన వీణ తీగలను నరాలెవరూ అల్లెదరో.. ఆ తుపాకులకు ఎదురు నడ్సిన తూట ఎవరూ దాసెదరో.. జానపదం
ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఉద్యమకారుడిగా, మహా విప్లవ కవిగా తన జీవితాన్ని తాడిత పీడిత ప్రజల కోసం త్యాగం చేశారని పలువురు ఉద్యమకారులు పేర్కొన్నారు. అమాయక ప్రజలను చైతన్యం చేసేందుకు ఒక రచయితగా, కవిగా ఎన్నో రచనలు,
Allam Narayana | ప్రముఖ ఉర్దూ దిన పత్రిక సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ ఆకస్మిక మరణం పట్ల మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో, ప్రత్యక్షంగా ఆయన నిర్వహించ�
CM KCR | సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం ఉర్దూ పత్రిక ప్రపంచానికి తీరనిలోటని సీఎం పేర్కొన్నారు.
ప్రజాగాయకుడు గద్దర్ (Gaddar) అంతిమయాత్ర ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియం నుంచి గన్పార్క్, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం మీదుగా అల్వాల్లోని ఆయన నివాసానికి అంతిమ యాత్ర కొనసాగనుంది.