Gaddar | ప్రముఖ కవి, ప్రజా గాయకుడులు ప్రజా యుద్దనౌక గద్దర్ మృతి పట్ల బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ గా పేరొందిన విఠల్ కవిగా, గాయకుడిగా ఆట, పాటలతో లక్షలాది మంది అభి�
Gaddar | ఉద్యమ కెరటం, ప్రజాయుద్ధనౌక గద్దర్ ఆదివారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ 194
కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ స్ఫూర్తితో గద్దర్ తన పార్టీకి గద్దర్ ప్రజా పార్టీ అని నామకరణం చేశారు. పేరుకు గద్దర్ ప్రజా పార్టీ అని ప్రకటించినప్పటికీ ఆ పార్టీకి అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి అన్ని �
‘నన్నే అమ్ముడుపోయావ్ అంటావా’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయం వద్ద కన్నీళ్లు ఎందుకు పెట్టుకున్నారనేది బీజేపీ నేతలకు జుట్టు పీక్కున్నా అర్థం కాలేదు. ‘కనీసం రేవంత్రెడ్డి పేరైన
రాజస్థాన్లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రచేసిందని ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. 2020లో సచిన్ పైలట్ తిరుగుబాటు వెనుక కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హస్తముందని సంచలన వ్యాఖ్యలు
సచిన్ పైలట్కు బీజేపీతో సంబంధాలున్నాయని సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. ఇద్దరు కేంద్ర మంత్రులైన అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ను ఆయన ఢిల్లీలో కలిశారని తెలిపారు.
Gaddar | దళిత, గిరిజన ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్రంపై చేసే యుద్ధంలో తానూ సీఎం కేసీఆర్ వెంట నడుస్తానని ప్రజాగాయకుడు గద్దర్ పేర్కొన్నారు. పార్లమెంట్కు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్�
యాదాద్రి భువనగిరి : ఎప్పుడో తరతరాల నుంచి వచ్చిన యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతంగా నిర్మించి ప్రజలకు అందించారు. అలాంటి ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని ప్రజా గాయకుడు గద్దర్
ప్రజాగాయకుడు గద్దర్ 75వ పుట్టిన రోజును పురస్కరించుకొని ‘75 ఏండ్ల పాట-25 ఏండ్ల తూట’ పేరుతో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలంగాణ ధూంధాం రాష్ట్ర వ్యవస్థాపక కార్యదర్శి అంతడుపుల నాగరాజు తెల�
Gaddar | తెలంగాణ ఏర్పాటు అనేది ఒక త్యాగాల నినాదమని, త్యాగాల స్ఫూర్తితో ఏర్పడిన రాష్ట్రంపై ఎంతటి వారు విమర్శలు చేసినా చర్చించాల్సిన అవసరం ఉందని ప్రజా కవి గద్దర్ (Gaddar) అన్నారు
ప్రజా గాయకుడు గద్దర్ యాదాద్రి, డిసెంబర్ 19: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం చారిత్రక ధ్యాన మందిరమని ప్రజా గాయకుడు గద్దర్ అభివర్ణించారు. సీఎం కేసీఆర్ అద్భుతమైన దేవాలయంగా తీర్చిదిద్దుతున్నారన�