ప్రజాకవి గద్దర్ జయంతి సభను రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉత్సవంలా నిర్వహించిందని సాంస్కృతిక సారథి మాజీ చైర్మన్, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. తెలంగాణభవన్లో శనివారం బీఆర్�
ప్రజావాగ్గేయకారుడు, తెలంగాణ గర్వించే బిడ్డ గద్దర్ అని, 50 ఏండ్లపాటు తన ఆట, పాట, మాటలతో ప్రజల్లో చైతన్యం నింపిన పోరాటయోధుడు అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొనియాడారు.
అవార్డులు అనేవి పార్టీలకు సంబంధించినవి కావని, వారి గౌరవానికి, సృజనాత్మకతకు గుర్తింపుగా ఇచ్చేవని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్ల�
పద్మ అవార్డుల గురించి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన అభిప్రాయాన్ని చెప్పొచ్చు.. కానీ బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు గద్దరన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్�
Gaddar | ప్రజా గాయకుడు గద్దర్పై(Gaddar) అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి(Bandi Sanjay) వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Gaddar | గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వాలన్న అంశంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య రెండు మూడు రోజులుగా వాగ్వాదం జరుగుతుంది. నక్సల్ భావజాలం ఉన్న వ్యక్తికి అవార్డులు ఎలా ఇస్తారని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నిస్తుంట
‘నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తే.. నక్సలైట్లతో కలిసి ఎంతో మందిని గద్దర్ హత్య చేయించారు. అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎందుకు ఇవ్వాలి’ అని కేంద్ర హోంశాఖ సహాయ మ
Bandi Sanjay | నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళన చేసిన వందల మంది బీజేపీ కార్యకర్తలను నక్సలైట్లతో కలిసి హత్య చేయించిన వ్యక్తి గద్దర్ అని బండి సంజయ్ ఆరోపించారు.
తెలంగాణ సమాజానికే గద్దర్ ఒక చైతన్య స్ఫూర్తి అని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఆయన అహర్నిశలు పాటుపడ్డారని కొనియాడారు.