కాసిపేట మండలంలో ని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్(అదానీ) కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలు మళ్లీ తెరపైకి వచ్చాయి. హైకోర్టు ఆదేశాలతో జూన్ 5న ఎన్నికలు ప్రకటిస్తారని అంతా అనుకున్నా.. డీసీఎల్ లేరనే సాకుతూ వాయిదా
తొలిసారిగా సిద్దిపేట జిల్లా దుబ్బాకకు వచ్చిన మంత్రి వివేక్కు నిరసనలు వెల్లువెత్తాయి. దుబ్బాక పట్టణంలోని రజినీకాంత్రెడ్డి ఫంక్షన్హాల్లో శుక్రవారం మధ్యాహ్నం నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఇందిరమ్�
పేదల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కృషిచేస్తున్నదని కార్మిక, ఉపాధి కల్పన,గనుల శాఖల మంత్రి గడ్డం వివేక్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాఫూర్ సమీపంలోని బింగిఎల్లయ్య గార్డెన్లో ఏర్పాటు చేస�
మంత్రివర్గ విస్తరణ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో గందరగోళానికి తెరలేపింది. ఆది నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్న సీనియర్ నాయకుడు ప్రేమ్సాగర్రావును కాదని, ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన చ
మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో వివాదాస్పదమైన ముగ్గురు ఎమ్మెల్యేలు మంగళవారం జరిగిన సీఎల్పీ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈ ముగ్గురు మంత్రిపదవులు ఆశించడం, ఆ తరువాత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో వ�
Ponnam Prabhaker | మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి.. అంటూ అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఆలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా అసభ్యకరంగా ప్రవర్తిస్తోంది. శాసనసభ పరువు తీసేలా వెకిలి చేష్టలకు పా
Motkupalli Narasimhulu | కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. 80 లక్షల మంది ఉన్న మా మాదిగలకు ఒక్క టికెట్ ఇవ్వరు కానీ.. గడ్డం వివేక్ కుటుంబంలో మాత్రం 3 టిక్కెట్లు ఎలా ఇస్తారంటూ ఆయన నిలదీశారు.
గురువారం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగా, మంత్రి వర్గంలో ఉమ్మడి జిల్లాకు చోటివ్వకపోవడంపై కేడర్లో అసహనం వ్యక్తమవుతున్నది. ముగ్గురు సీనియర్ నేతలైన వినోద్, వివేక్, ప్రేమ్సాగర్రావులలో.
Gaddam Vivek | తెలంగాణ అసెంబ్లీకి తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 114 మంది ఎమ్మెల్యేల ఆస్తులు కోటికి పైగానే ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ఈ 114 మంది ఎమ్మెల్యేల్లో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా గడ్డం వివేక్(కా
G Vinod | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీఎం, మంత్రివర్గ కూర్పుపై కరసత్తు చేస్తున్నది. అయితే, ముఖ్యమంత్రి పదవికి పలువురు కీలక నేతలు పోటీపడుతున్నారు. నిన్ననే కొత్త సీఎం ప్రమాణ స్
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వికారాబాద్ జిల్లా తాండూరులో ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టించాయి. యలాల మండలం జుక్కేపల్లి సమీపంలోని ఆర్బీఎల్ (RBL) ఫ్యాక్టరీలో సోదాలు నిర్వహిస్తున్నారు.
ఎన్నికల వేళ రాష్ట్రంలో ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు అభ్యర్థుల ఇండ్లు, కార్యాలయాలు, పరిశ్రమల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. తాజాగా చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వి�
మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ (Gaddam Vivek) ఇళ్ల, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు (IT Raids) నిర్వహించారు. హైదరాబాద్ సోమాజిగూడతోపాటు మంచిర్యాలలోని నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నా
రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం క్రమంగా వేడెక్కుతున్నది. పోలింగ్ తేదీ సమీపిస్తుండంతో పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంచేశాయి. దీనికితోడు ప్రలోభాలకు కూడా తెరలేపాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి శ్రీధర్ బాబు ఫొ�