ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
పార్టీ ఫిరాయించిన మరో ఎమ్మెల్యేకు కూడా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ క్లీన్చిట్ ఇచ్చారు. కారు గుర్తుపై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా జగిత్యాల నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే స�
వికారాబాద్ నియోజకవర్గంలో స్పీకర్ అవినీతిని త్వరలో ఆధారాలతో సహా బయట పెడుతానని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మెతుకు ఆనంద్ చెప్పారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే తనకు లీగల్ నోటీసులు పంపారని మండిప�
రాష్ట్రంలో 30 లక్షల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు లివ్వలేకపోయామని, పట్టణ ప్రాంతాల్లో చీరలు పంపిణీ చేయలేకపోయామని మంత్రి సీతక్క అసెంబ్లీలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని 60 లక్షల మందికి మాత్రమే చీరలు పం�
‘శాసనసభను స్పీకర్ కస్టోడియన్లా కాకుండా, ఏకపక్షంగా నడుపుతున్నారు.. ఫలితంగా ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధంగా శాసనసభ నడుస్తున్నది’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో �
రాష్ట్ర శాసనసభ నూతన కార్యదర్శిగా రేండ్ల తిరుపతి బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం శాసనసభ కార్యదర్శి చాంబర్లో ప్రస్తుత కార్యదర్శి నరసింహాచార్యులు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేని, అత్యంత హేయమైన,
ప్రజాస్వామ్య కంటకమైన ఘట్టాన్ని ఆవిష్కరించారు. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్లో చేరుతున్నామనిప
‘రెండేండ్లకాలంలో రాష్ట్ర అసెంబ్లీ హౌస్ కమిటీలను ఏర్పాటు చేయనేలేదు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం (రూల్ 196, 198) కమిటీలను కచ్చితంగా నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం చొరవ చూపడం లేదు. అసెంబ్లీ సమావేశాలు ముగిసినా, కమి�
తెలంగాణ శాసనసభ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించి రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు. ఈ రెండేళ్ల కాలంలో అసెంబ్లీ �
నార్త్ ఈస్ట్ కనెక్ట్ అసోసియేషన్(ఎన్ఈసీఏ)తో తెలంగాణ బంధం మరింత బలోపేతం కానున్నదని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్భవన్లో ‘నార్త్ ఈస్ట్ కనెక్ట్-2025’ ముగింపు కార్యక్రమంలో గ�
తాను పార్టీ ఫిరాయించలేదని బుకాయిస్తున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మంగళవారం సీఎం రేవంత్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి శాసన మండలి భవనం పనులను పరిశీ�