‘రెండేండ్లకాలంలో రాష్ట్ర అసెంబ్లీ హౌస్ కమిటీలను ఏర్పాటు చేయనేలేదు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం (రూల్ 196, 198) కమిటీలను కచ్చితంగా నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం చొరవ చూపడం లేదు. అసెంబ్లీ సమావేశాలు ముగిసినా, కమి�
తెలంగాణ శాసనసభ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించి రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు. ఈ రెండేళ్ల కాలంలో అసెంబ్లీ �
నార్త్ ఈస్ట్ కనెక్ట్ అసోసియేషన్(ఎన్ఈసీఏ)తో తెలంగాణ బంధం మరింత బలోపేతం కానున్నదని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్భవన్లో ‘నార్త్ ఈస్ట్ కనెక్ట్-2025’ ముగింపు కార్యక్రమంలో గ�
తాను పార్టీ ఫిరాయించలేదని బుకాయిస్తున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మంగళవారం సీఎం రేవంత్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి శాసన మండలి భవనం పనులను పరిశీ�
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల (Defecting MLAs) విచారణ ప్రక్రియను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మళ్లి ప్రారంభించారు. గురువారం ఇద్దరు ఎమ్మెల్యేలను విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు తెల్లం వెంకట్రావ్ వర్సెస్ వివేకా�
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై (MLAs Disqualification) విచారణకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ షెడ్యూల్ ఇచ్చారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్ట�
బార్బడోస్లో జరుగుతున్న 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్(సీపీఏ) కాన్ఫరెన్స్ అనంతరం పర్యటనలో భా గంగా తెలంగాణ శాసనసభ బృందం ప్యారిస్లో పర్యటించింది.
చట్టసభల్లో జరిగే చర్చలపై ప్రజల్లో గౌరవభావం తగ్గుతున్నదని, శాసనసభలు నిజమైన చర్చా వేదికలుగా కొనసాగినప్పుడే ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
బెంగళూరులో జరుగుతున్న మూడురోజుల 11వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి గురువారం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్త
రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలోని శాసనపరిషత్ భవనం పునర్నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఇటీవల దివంగతులైన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి మృతి పై తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఆదివారం సంతాపం ప్రకటించింది. శాసన సభ స్పీకర్ గడ్డ ం ప్రసాద్కుమార్ ఈ మేరకు శాసన సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్�
బూరన్పల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చారు.. అది ఏమైందని గ్రామస్తులు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను ప్రశ్నించారు. శుక్రవారం వికారాబాద్ మండలం బూరన్పల్లి గ్రామంలో నిర్వహించిన పనుల జాతర �
ఆస్తమాతో బాధపడుతున్న రోగులకు బత్తిని సోదరులు ప్రతి ఏటా ఉచితంగా సరఫరా చేసే చేప ప్రసాదం (Chepa Prasadam) పంపిణీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని అసెంబ్లీ స్పీకర్�