బ్యాంకింగ్లో మోసాలను నియంత్రించడానికి రిజర్వు బ్యాంక్ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. రుణ ఖాతాలు, డిజిటల్ చెల్లింపులకు సంబంధించి సంఖ్య పరంగా తగ్గినప్పటికి విలువ పరంగా చూస్తే మాత్రం మూడిం
అమూల్ పేరుతో పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్(జీసీఎంఎంఎఫ్) అంచనాలకు మించి రాణిస్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.59,445 కోట్ల(7 బిలియన్�
ద్విచక్ర వాహన తయారీలో అగ్రగామి సంస్థయైన హీరో మోటోకార్ప్ లాభాల్లోనూ దూకుడును ప్రదర్శించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.943.46 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. 2022-23 ఏడాది ఇ
జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్..రికార్డు స్థాయి అమ్మకాలు జరిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సంస్థ 18,123 యూనిట్లను విక్రయించింది. దేశీయంగా ఎస్యూవీలకు పెరిగిన డిమాండ్తో అంతక�
Budget 2024 | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రజాకర్షక పథకాలు లేవు.. పన్ను విధానంలో మార్పు లేదు. అలాగని.. సామాన్యులకు ఎటువంటి రాయితీలూ లేవు. త్వరలో లోక్సభ ఎన్నికలను ఎదుర్కోబోతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గురువారం ల
ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) ప్యాసింజర్ వెహికిల్స్ (పీవీ) విభాగంలో 18-20 శాతం వృద్ధికి వీలుందని మంగళవారం క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ కేర్ఎడ్జ్ తమ నివేదికలో అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లోనూ ఈ వృద్ధ
భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతం వృద్ధి సాధిస్తుందని, 2025-26లో ఇది 6.5 శాతానికి పుంజుకుంటుందని ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాల్లో పేర్కొంది.
బ్యాంకింగ్ రంగంలో మోసాలను అరికట్టడానికి రిజర్వుబ్యాంక్, కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ సత్ఫలితాలను ఇవ్వడం లేదు కదా అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయంలో రెండంకెల వృద్ధి సాధించేందుకు వచ్చే కొద్ది నెలల్లో 3-4 కొత్త పాలసీలను ప్రవేశపెట్టేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సిద్ధమవుతున్నది. ‘నిరు
దేశవ్యాప్తంగా ఆతిథ్య రంగం అంచనాలకుమించి రాణిస్తున్నది. బిజినెస్ ట్రావెల్స్, విదేశీ టూరిస్టులు అత్యధికంగా భారత్ను సందర్శిస్తుండటంతో దేశీయ ఆతిథ్య రంగం ఈ ఏడాది రెండంకెల వృద్ధిని నమోదు చేసుకోనున్నదని
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.228.64 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది యెస్ బ్యాంక్. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.160.41 కోట్ల లాభంతో పోలిస్తే 47 శాతం అధికం. గత త్రైమాసికంలో స్థూల నిరర్�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు భారీగా పెరిగింది. జూలై ముగిసేనాటికి ఇది రూ.6.06 లక్షల కోట్లకు చేరినట్టు గురువారం అధికారిక గణాంకాల్లో వెల్లడయ్యింది.
ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2022-23) దేశీయంగా చలామణిలో కరెన్సీ విలువ, నోట్ల సంఖ్య రెండూ పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం 2022-23లో చలామ�