ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ (Bazarhathnoor) మండల కేంద్రంలోని మహాదేవుని ఆలయానికి (శివాలయం) చెందిన ఆవు అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు మానవత్వన్ని చాటుకొని డబ్బు వాయిద్యా�
టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన పార్ధివదేహాన్ని కోల్బాలోని నివాసానిక
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
ప్రజాగాయకుడు గద్దర్ (Gaddar) అంతిమయాత్ర ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియం నుంచి గన్పార్క్, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం మీదుగా అల్వాల్లోని ఆయన నివాసానికి అంతిమ యాత్ర కొనసాగనుంది.
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్యకు అశ్రు నివాళులర్పించారు. బుధవా రం సాయంత్రం గుండెపోటుతో ఆయన మరణించగా, గురువారం మధ్యాహ్నం కరీంనగర్ మార్కండేయనగర్లోని స్వర్గధా�
దారుణ హత్యకు గురైన సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీ శెట్టె మల్లేశం అంత్యక్రియ లు ఆయన స్వగ్రామం గుర్జకుంటలో మంగళవారం అశ్రునయనాల మధ్య జరిగాయి. అందరితో కలుపుగొలుపుగా ఉండే జడ్పీటీసీ మల్లేశం హత్యను గ్రామ
టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, దుర్శేడ్ సింగిల్ విండో చైర్మన్ బల్మూరి ఆనందరావు మృతి పార్టీకి తీరని లోటని మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. కరీంనగ
Krishnam raju | సీనియర్ నటుడు, రెబల్స్టార్ కృష్ణంరాజు అంతిమ సంస్కారాలు అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. మొయినాబాద్ వద్ద కనకమామిడి ఫాంహౌస్లో ఆయన అంతిమ సంస్కారాలు
ప్రధాని వ్యాఖ్యలను నిరసిస్తూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని పందిళ్లపల్లి చెరువు వద్ద టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో గురువారం ప్రధాని మోదీ చిత్రపటానికి పిండ ప్రదానం చేశారు. అనంతరం పిండాలను చెరువులో వద�