కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) అంచనా తప్పింది. ఓ సిటీ ప్లాట్ల వేలంతో నిధులు మూటగట్టుకోవాలనుకున్న అత్యాశకు చెక్ పడింది. 13వ విడత ప్లాట్ల వేలంపై కొనుగోలుదారులు ఆసక్తి చూపకపోవడంతో బొక్కబోర్లా పడింది. 12 వ
మున్సిపాలిటీల్లో నిధులు లేక అభివృద్ధి పనులు నిలిచి పోతున్నాయి. దీంతో అధికారులు పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో పన్నుల వస�
జిల్లాలోని మున్సిపాలిటీలను నిధుల కొరత వెంటాడుతున్నది. నగరం చుట్టూ విస్తరించి ఉన్న మున్సిపాలిటీల్లో అభివృద్ధి ఆశించిన మేరకు జరుగడం లేదు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మున్సిపా�
రాష్ట్ర ప్రభుత్వం ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమానికి నిధులివ్వకపోవడం అధికారులను అయోమయానికి గురి చేస్తున్నది. ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయగా
వానకాలం ప్రారంభమై వరద ప్రవాహాలు మొదలవుతున్నాయి. ఈ క్రమంలో నీటిని ఒడిసిపట్టి సాగు, తాగునీటి అవసరాలకు మళ్లించాల్సిన పంపింగ్ స్టేషన్లు నడిచే పరిస్థితి లేకుండా పోయింది.
T- Hub | టీ హబ్(T- Hub) ఎకోసిస్టమ్ స్టార్టప్ ధ్రువ స్పేస్కు(Dhruva Space) రూ.123 కోట్ల నిధులు ఇండియన్ ఏంజెల్ నెట్వర్క్ అల్పా ఫండ్ నుంచి లభించింది.
ఆర్థిక స్వేచ్ఛ, సాధికారతల కోసం పోరాడుతున్న మహిళలు.. ఆంత్రప్రెన్యూర్స్గా రంగంలోకి దిగుతున్నారు. ఆ రంగం.. ఈ రంగం అన్న తేడా లేకుండా దాదాపు అన్ని రంగాల్లోనూ అడుగిడుతున్నారు. అయితే ఇప్పుడు వీరందరికీ ఓ ప్రధాన �
అగ్రశేణి నగరాలకే పరిమితమైన ఐటీ రంగం ఆదిలాబాద్కూ చేరువైంది. జిల్లాలో ఐటీ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 40 కోట్లు మంజూరు చేయడం సర్వత్రా సరికొత్త ఆశలను రేకెత్తిస్తున్నది.
సర్కారు పాఠశాలల్లో నిర్వహణ ఖర్చుల కోసం అందజేస్తున్న నిధులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం కొత్తగా పీఎఫ్ఎంఎస్ (పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టం)ను అమల్లోకి తెచ్చింది. ఇక నుంచి పాఠశాల అవసరాలకు ఏవ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపులేని రాజకీయా పార్టీలపై ఇవాళ ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీల పేరుతో విరాళాలు వసూల్ చేస్తున్న కేసులో ఐటీ సోదాలు నిర్వహ�
‘వినూత్న ఉత్పత్తులు, వ్యాపార నమూనాలే స్టార్టప్లకు ముఖ్యమైన పునాదులు. వీటికి నికరంగా నిధుల ప్రవాహం తప్పనిసరి. స్టార్టప్ల పురోగతికి నిధుల భద్రత ఎంతో కీలకం. అయితే అన్ని స్టార్టప్లకు నిధులు అవసరం లేదు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను అణచివేయడంతోపాటు నిధులు ఇవ్వకుండా అడ్డుకొంటున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.